Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాక సిగ్గు వదిలేయాల్సిందే : దిశా పటానీ

Webdunia
సోమవారం, 24 డిశెంబరు 2018 (14:39 IST)
సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తర్వాత ఖచ్చితంగా సిగ్గు వదిలిపెట్టాల్సిందేని సినీ నటి దిశా పటానీ వ్యాఖ్యానించింది. ఇటీవల కుర్రకారును రెచ్చగొట్టేలా ఫోటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వీటిపై పలువురు పలు రకాలుగా వ్యాఖ్యానించారు. 
 
దీనిపై ఆమె స్పందిస్తూ, సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తర్వాత సిగ్గు పడకూడదన్నారు. సినీ అవకాశాలు రావాలంటే ఫోటో షూట్లు తప్పనిసరని చెప్పుకొచ్చింది. ఫోటోలు దిగుతుంటే కొందరు ఒకే కోణం నుంచి చూస్తున్నారనీ, తనకు మాత్రం కెమెరా మాత్రమే కనిపిస్తుంది చెప్పింది. 
 
ఆ సమయంలో తన ఎదురుగా ఎవరు ఉన్నారన్న విషయాన్ని పట్టించుకోబోనని, అసలు సిగ్గు అన్న పదం గురించి కూడా ఆలోచించనని చెప్పుకొచ్చింది. సిగ్గు గురించి ఆలోచించేవాళ్లు, ఈ పరిశ్రమ గురించే ఆలోచించకూడదని, అసలీ రంగంలోకి ప్రవేశించరాదని చెప్పుకొచ్చింది. సినీ పరిశ్రమ గ్లామర్ ప్రపంచమని, దానిలో ఉన్నప్పుడు అలాంటి వాటిని పట్టించుకోకూడదని దిశా పటానీ జూనియర్లకు సలహా ఇస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Insta Friend: ఇన్‌స్టా ఫ్రెండ్.. హోటల్ గదిలో వేధించాడు.. ఆపై వ్యభిచారం

Pawan Kalyan: తమిళనాడు మత్స్యకారులపై దాడులు.. పవన్ కల్యాణ్ స్పందన

వాట్సాప్ వైద్యం వికటించింది.. గర్భశోకాన్ని మిగిల్చింది...

కర్ణుడు చావుకు వంద కారణాలు అన్నట్టుగా వైకాపా ఓమిటికి బోలెడు కారణాలున్నాయ్... బొత్స

అధికారులు - కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే అప్పన్న భక్తులను చంపేసింది .. అందుకే వేటు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments