Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రగ్స్ కేసులో రవితేజకు నోటీసులు... 22న హాజరు కావాలి... మావాడు అలాంటోడా?

ఎట్టకేలకు డ్రగ్స్ కేసులో హీరో రవితేజ పేరు వుండటం వాస్తవమేనని తేలింది. ఆయనకు ఎక్సైజ్ శాఖ నోటీసులు పంపింది. ఈ నెల 22న ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో హాజరు కావాలని తెలియజేసింది. దీనితో రవితేజ తల్లి రాజ్యలక్ష్మి

Webdunia
సోమవారం, 17 జులై 2017 (14:25 IST)
ఎట్టకేలకు డ్రగ్స్ కేసులో హీరో రవితేజ పేరు వుండటం వాస్తవమేనని తేలింది. ఆయనకు ఎక్సైజ్ శాఖ నోటీసులు పంపింది. ఈ నెల 22న ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో హాజరు కావాలని తెలియజేసింది. దీనితో రవితేజ తల్లి రాజ్యలక్ష్మి తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. తన కుమారుడు కనీసం సిగరెట్ కూడా తాగడనీ, తాగేవాళ్లను కూడా ప్రోత్సహించడని అన్నారు. 
 
డ్రగ్స్ కేసులో రవితేజ పేరు రావడం బాధాకరమన్న ఆమె తన కుమారుడికి డ్రగ్స్ అలవాటు ఉందన్న మాట అవాస్తవమన్నారు. రవితేజను కావాలనే ఎవరో ఇరికిస్తున్నారని అన్నారు. సోదరుడు పోయాడన్న బాధలోనే రవితేజ సినిమాలు చేస్తున్నాడనీ, నిర్మాతలకు నష్టం రాకూడదన్న ఒకే ఒక నిశ్చయంతో సినిమా షూటింగులకు వెళ్లాడని చెప్పుకొచ్చారు. 
 
తన కుమారుడు భరత్ బిగ్ బాస్ షోకి సెలెక్ట్ అయ్యాడనీ, ఇందులో భాగంగా అతడు అన్నీ మానేసి రోజూ వ్యాయామం చేసేవాడనీ, కానీ విధి వక్రించి రోడ్డు ప్రమాదంలో చనిపోయాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Chandrababu: భారత్-పాక్ కాల్పుల విరమణ.. ఏపీ సీఎం చంద్రబాబు హర్షం

శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో వంద గ్రాముల బంగారం దోపిడీ

Nipah: మలప్పురం జిల్లాలో నిఫా వైరస్.. ఆ ఎనిమిది మందికి సోకలేదు..

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. మోదీ కూడా చెప్పేశారు.. వార్ ఇకలేదు

Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments