Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత ఎంబసీకి క్లియరెన్స్ లెటర్.. ఈ రాత్రికి ముంబైకు శ్రీదేవి భౌతికకాయం

దుబాయ్‌లోని ఓ నక్షత్ర హోటల్‌లోని బాత్‌టబ్‌లో పడి హఠాన్మరణం చెందిన నటి శ్రీదేవి భౌతికకాయం మంగళవారం రాత్రి స్వదేశానికి రానుంది. ఇందుకు సంబంధించిన క్లియరెన్స్ లేఖ దుబాయ్‌లోని భారత రాయబార కార్యాలయానికి అం

Webdunia
మంగళవారం, 27 ఫిబ్రవరి 2018 (15:17 IST)
దుబాయ్‌లోని ఓ నక్షత్ర హోటల్‌లోని బాత్‌టబ్‌లో పడి హఠాన్మరణం చెందిన నటి శ్రీదేవి భౌతికకాయం మంగళవారం రాత్రి స్వదేశానికి రానుంది. ఇందుకు సంబంధించిన క్లియరెన్స్ లేఖ దుబాయ్‌లోని భారత రాయబార కార్యాలయానికి అందింది. దీంతో పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి చెందిన ప్రత్యేక విమానంలో ముంబైకు తరలించనున్నారు. 
 
ప్రస్తుతం క్లియరెన్స్ లేఖతో మార్చురీ నుంచి శ్రీదేవిని ఎంబాల్మింగ్‌కు ప్రక్రియకు తరలించనున్నారు. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి కనీసం 2 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అంటే ఈ సాయంత్రం 5 గంటలకు ఎంబాల్మింగ్ ప్రక్రియ పూర్తికానుంది. ఆ తర్వాత దుబాయ్ నుంచి ప్రత్యేక విమానంలో ముంబైకి తీసురానున్నారు. ముంబై - దుబాయ్ ప్రాంతాల విమాన ప్రయాణ సమయం మూడు గంటలు. అంటే.. శ్రీదేవి మృతదేహం రాత్రి 9 లేదా రూ.10 గంటల సమయానికి చేరుకోవచ్చని భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments