Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూరీ జగన్నాథ్‌తో ఈడీ దర్యాప్తు మొదలు

Webdunia
సోమవారం, 30 ఆగస్టు 2021 (19:11 IST)
సినితారల డ్రగ్స్ కేసులో ఈడీ దర్యాప్తు ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌తో మొదలు కానుంది. డ్రగ్స్ కేసులో రేపటినుండి విచారణ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. రేపు ఈడీ ముందుకు డైరెక్టర్ పూరీజగన్నాధ్ హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. 
 
ఇప్పటికే 12మంది సిని ప్రముఖులకు ఈడీ నోటీసులు ఇచ్చింది. గతంలో 62 మందిని విచారించిన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్... మరికొంత మందిని విచారించడానికి రెడీ అయింది. డ్రగ్స్ కేసులో లబ్ధిదారుల అక్రమాస్తుల జప్తు దిశగా ఈడీ కసరత్తులు చేస్తుందని వార్తలు వస్తున్నాయి.
 
ఇప్పటీకే కోర్టులో ఎన్ఫోర్స్మెంట్ క్రైం ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ దాఖలు చేసిన ఈడీ... ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ సెక్షన్ 3,4 కింద కేసుల నమోదు చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Operation Sindoor impact: పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకుంటుంది.. ఈ యుద్ధాన్ని చివరి వరకు తీసుకెళ్తాం

Rahul Gandhi: రాహుల్ గాంధీ పార్లమెంటరీ సభ్యత్వం సవాలు- పిటిషన్ కొట్టివేత

India: 25 వైమానిక మార్గాలను నిరవధికంగా మూసివేసిన భారత్

రాగల 48 గంటల్లో పాకిస్తాన్ ముక్కలవుతుందా? పాక్ లోని బెలూచిస్తాన్ స్వతంత్ర దేశమవుతుందా?

పాకిస్తాన్ ప్రజల్లో యుద్ధ భయం: డబ్బు కోసం ATMల ముందు బారులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments