Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇడ్లీ కడై నిర్మాతకు పెళ్లి.. ఒకే వేదికపై నయన, ధనుష్.. మాట్లాడుకున్నారా?

సెల్వి
శుక్రవారం, 22 నవంబరు 2024 (10:21 IST)
Danush_Nayan
ధనుష్ నిర్మించిన నానుమ్ రౌడీ ధన్ చిత్రం బీటీఎస్ ఫుటేజీని ఉపయోగించడానికి ఎన్ఓసీ ఇచ్చేందుకు డబ్బు డిమాండ్ చేశాడని ఆరోపిస్తూ నయనతార ధనుష్‌పై బహిరంగ లేఖ రాసింది.  నయనతార దానిని తన నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ, నయనతార: బియాండ్ ది ఫెయిరీటేల్ కోసం ఉపయోగించాలని భావించింది. ఈ వివాదం యావత్ చిత్ర పరిశ్రమను కుదిపేసింది. 
 
దీనిపై ధనుష్ స్పందించి నయనతారకు లీగల్ నోటీసు ఇచ్చాడు. అయితే, ఈ అగ్లీ వివాదం మధ్య నయనతార, ధనుష్ ఒక నిర్మాత వివాహానికి హాజరయ్యారు. ఈ ఈవెంట్‌లో ఒకే వరుసలో చెరో పక్క కూర్చున్నారు. చెన్నైలో జరిగిన ఆకాశ్ భాస్కరన్ వివాహానికి నయనతార, ధనుష్ హాజరయ్యారు. వారిద్దరూ ముందు వరుసలో కూర్చొని ఒకరినొకరు పట్టించుకోకుండా వుండిపోయారు. 
 
ఇకపోతే.. నిర్మాత ఆకాశ్ భాస్కరన్ ఇండస్ట్రీలోని చాలామంది ప్రముఖులను ఆహ్వానించారు. ఆయన ధనుష్ ఇడ్లీ కడై చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇద్దరు సూపర్‌స్టార్‌ల ఫేస్‌ఆఫ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సింధు జలాలను నిలుపుతూ భారత్ చేపట్టే నిర్మాణాలను పేల్చేస్తాం : పాక్ మంత్రి వార్నింగ్!!

ఇన్‌స్టాలో ఫాలోయర్స్ తగ్గారని ఇన్‌ప్లుయెన్సర్ ఆత్మహత్య (Video)

భారత నేవీ త్రిశూల శక్తి - సముద్రంపై - నీటి కింద - అలల మీద...

ఉగ్రవాదులు - అండగా నిలిచేవారు మూల్యం చెల్లించుకోక తప్పదు : ప్రధాని మోడీ వార్నింగ్

Kanpur: యువజంట నూడుల్స్ తింటుంటే దాడి చేశారు.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments