Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్పటివరకు "గదర్-2" కోసం వేచి చూడాల్సిందే..

Webdunia
సోమవారం, 28 ఆగస్టు 2023 (19:25 IST)
బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ హీరోగా అనిల్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గదర్-2. ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం నమోదు చేసుకుంది. 60 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు రూ.450 కోట్ల వసూళ్ళను రాబట్టింది. థియేటర్లలో ఇప్పటికీ ఈ చిత్రం కలెక్షన్లు తగ్గలేదు. 
 
ఈ క్రమంలో ఈ చిత్రం ఓటీటీలో ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందా అని కోట్లాది మంది ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. దీనికి కారణం లేకపోలేదు. ప్రస్తుతం ఒక చిత్రం విడుదలైన రెండు మూడు వారాల్లోనే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. అదేవిధంగా గదర్-2 కూడా స్ట్రీమింగ్ అవుతుందనే ప్రచారం సాగుతోంది. దీనిపై చిత్ర దర్శకుడు అనిల్ శర్మ స్పందించారు. 
 
'ప్రస్తుతం ప్రేక్షకులు "గదర్‌-2" థియేటర్‌లో చూసేందుకే ఆసక్తి చూపిస్తున్నారు. ఈ ఒరవడి ఇంకొన్ని రోజులు కొనసాగుతుంది. నాకు తెలిసినంత వరకూ మరో ఆరు నుంచి ఎనిమిది నెలల తర్వాతే సినిమా ఓటీటీలోకి వస్తుంది. అప్పటివరకూ సినిమాను థియేటర్‌లోనే చూస్తారని అనుకుంటున్నా. ప్రేక్షకులు చూపిస్తున్న ఉత్సాహమే మా సినిమాకు అతిపెద్ద విజయం" అని చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాక్‌కు యుద్ధ భయం.. లాగు తడిసిపోతోంది... చడీచప్పుడు లేకుండా ఉగ్రవాదుల తరలింపు!!

2025 HCLTech గ్రాంట్‌ను ప్రకటించిన HCL ఫౌండేషన్

జిమ్‌లో వర్కౌట్ చేస్తుంటే గాయపడిన కేటీఆర్!!

తెలియకుండానే పహల్గాం ఉగ్రదాడిని వీడియో తీసిన టూరిస్ట్ (Video)

దారుణం, వెనుక తూటాలకు బలవుతున్న పర్యాటకులు, ఆకాశంలో కేరింతలు కొడుతూ వ్యక్తి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

తర్వాతి కథనం
Show comments