Webdunia - Bharat's app for daily news and videos

Install App

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

డీవీ
సోమవారం, 6 మే 2024 (19:17 IST)
Ramcharan
రామ్ చరణ్ ప్రతిష్టాత్మక శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ క్లయిమాక్స్ లో వుంది. ఇప్పటికే రకరకాలుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ప్రస్తుతతం చెన్నైలో షూట్ జరుగుతున్న ఈ సినిమా ప్రమోషన్ వినూత్నంగా చేయాలని సంకల్పించారు.  తాజా అప్ డేట్ ప్రకారం,   సాధారణ ఎన్నికల ఫలితాల తర్వాత ఈ సినిమాను  ప్రమోట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. 
 
ప్రమోషన్లకు సంబంధించి టీమ్ ను ఏర్పాటు చేశారు. అన్ని రకరాల మాద్యమాలలో ఆసక్తికరమైన పబ్లిసిటీతో గేమ్ చేంజర్ తారాగణం కూడా పాల్గొనున్నారని తెలుస్తోంది. రామ్ చరణ్, హీరోయిన్ కియారా అద్వానీ, అంజలి, శ్రీకాంత్, ఎస్‌జె సూర్య, నవీన్ చంద్ర కూడా  ప్రమోషన్స్ లో పాల్గొనేలా షెడ్యూల్ తయారుచేసుకున్నారట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Beer : రూ.10వేల కోసం ప్రాణం పోయింది- ఏడాది క్రితమే పెళ్లి.. 8 రోజుల బిడ్డ కూడా?

Monkeys: యూపీలో ఎయిర్‌గన్‌తో కోతుల్ని కాల్చి చంపేశాడు.. నెలలో 60 వానరాలు హతం

Nellore : నెల్లూరు ఫైనాన్షియర్‌ చిన్నయ్యను నిద్రలోనే హత్య చేశారు... ఏమైంది?

హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ మాక్ డ్రిల్స్ చేస్తారంటే...?

మాకేదన్నా జరిగితే అక్కడ ఒక్కరు కూడా మిగలరు : పాక్ రక్షణ మంత్రి వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments