Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఏ మాయ చేసావే' సీక్వెల్... భార్యాభర్తలే హీరోహీరోయిన్లుగా...

2010లో వచ్చిన చిత్రం "ఏ మాయ చేసావే". గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. ముఖ్యంగా, అక్కినేని నాగచైతన్య సినీ కెరీర్‌లోనే ది బెస్ట్ చిత్రంగా నిలిచింది.

Webdunia
బుధవారం, 6 జూన్ 2018 (16:50 IST)
2010లో వచ్చిన చిత్రం "ఏ మాయ చేసావే". గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. ముఖ్యంగా, అక్కినేని నాగచైతన్య సినీ కెరీర్‌లోనే ది బెస్ట్ చిత్రంగా నిలిచింది. అతని కెరీర్‌కు మంచి బ్రేక్ కూడా ఇచ్చింది. ఈ చిత్రంలో సమంత హీరోయిన్‌గా నటించింది. ఈ ఎనిమిదేళ్ళ కాల చక్రంలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. హీరోహీరోయిన్లుగా ఉన్న నాగ్ - సామ్‌లు కాస్త ఇపుడు భార్యాభార్తలుగా మారిపోయారు.
 
ఈ నేపథ్యంలో ఈ చిత్రం సీక్వెల్‌ తీయాలన్న ఆలోచనలో దర్శకుడు గౌతమ్ రెఢీ అవుతున్నాడనేది ఫిల్మ్ వర్గాల సమాచారం. ఇదే సినిమాను ఆయన తమిళంలో శింబు.. త్రిష జంటగా చేశాడు. తమిళ సీక్వెల్‌కి శింబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. ఇక తెలుగు సీక్వెల్‌కి చైతూ ఓకే చెప్పాల్సి ఉందని సమాచారం. ఇక కథానాయికల విషయంలోనూ స్పష్టత రావలసి వుంది. చై ఓకే చెప్పిన పక్షంలో హీరోయిన్‌గా సమంతకే ఛాన్సివ్వాలన్న ఆలోచనలో గౌతమ్ మీనన్ ఉన్నట్టు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్ణుడు చావుకు వంద కారణాలు అన్నట్టుగా వైకాపా ఓమిటికి బోలెడు కారణాలున్నాయ్... బొత్స

అధికారులు - కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే అప్పన్న భక్తులను చంపేసింది .. అందుకే వేటు!

నల్లమల అడవుల్లో ఒంటరిగా వెళ్లొద్దంటున్న అధికారులు.. ఎందుకు?

భారత్ ఆ పని చేస్తే పూర్తిస్థాయి యుద్ధానికి దిగుతాం : పాక్ ఆర్మీ చీఫ్ మునీర్

పెళ్లి పల్లకీ ఎక్కాల్సిన వధువు గుండెపోటుతో మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments