Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలకృష్ణతో గీతా ఆర్ట్స్‌ చిత్రం త్వరలో ప్రారంభం?

Webdunia
మంగళవారం, 1 నవంబరు 2022 (11:27 IST)
Nandamuri Balakrishna
నందమూరి బాలకృష్ణ హీరోగా గీతా ఆర్ట్స్‌ బేనర్‌లో చిత్రం చేయడాఁకి రంగం సిద్ధమైంది. ఇప్పటికే అల్లుఅరవింద్‌ పార్టనర్‌గా వున్న ఆహా! అనే ఓటీటీలో అన్‌ స్టాపబుల్‌ షోకు  బాలకృష్ణ హోస్ట్‌గా వున్నారు. అది చాలా సక్సెస్‌ అయింది. అదే స్పూర్తితో రెండో భాగం కూడా సిద్ధమైంది. అయితే ఎప్పటినుంచో అల్లు అరవింద్‌ బాలయ్యతో సీనిమా చేయాలనుకఁంటున్నారు. అది ఇప్పుడు కార్యరూపం దాల్చినట్లు తెలుస్తోంది. 
 
అఖండతో పాన్ ఇండియా స్టార్గా బాలయ్యకు గుర్తిమ్పు వచిన్ది. మరో వైపు మలినేని గోపీచంద్ సినిమా చేస్తున్నారు బాలయ్య. అందుకే పాన్ ఇండియా లెవెల్ లో కథ ఉండేలా ర్రాసుకుని పరశురామ్‌ దర్శకత్వం వహించడం విశేషం. మహేష్‌బాబుతో సర్కారువారి పాట చేసిన ఆయన గీత గోవిందం వంటి హిట్‌ చిత్రాన్నీ గీతా ఆర్ట్స్‌కు ఇచ్చారు. ఇక పరశురామ్‌ బాలయ్యబాబుకు  తగిన కథను రాసుకఁఁ బాలయ్యబాబుకు వినిపించినట్లు తెలిసింది. ఈ కార్తీకమాసంలోనే ఇందుకు  సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతున్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆ పెద్దమనిషి చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారారు: అంబటి రాంబాబు

కాశ్మీర్‌లో పర్యాటకులపై ఉగ్రవాద దాడి: నా భర్త తలపై కాల్చారు, కాపాడండి- మహిళ ఫోన్

Shyamala : పీపీపీ.. పిఠాపురం పీఠాధిపతి పవన్ కల్యాణ్.. శ్యామల ఫైర్

జాతీయ ఐఐసి ర్యాంకింగ్స్‌లో ప్రతిష్టాత్మకమైన 3.5-స్టార్ రేటింగ్‌ను సాధించిన మోహన్ బాబు విశ్వవిద్యాలయం

ఇండోర్‌లో విజృంభించిన కరోనా.. కడుపు నొప్పితో వచ్చి ప్రాణాలు కోల్పోయిన మహిళ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments