Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంజలి "గీతాంజలి-2"గా మళ్లీ భయపెట్టేందుకు వచ్చేస్తోంది..

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఫేమ్ అంజలి ప్రధాన పాత్రలో ''గీతాంజలి'' సినిమా హిట్టైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం గీతాంజలికి సీక్వెల్ రానుంది. గీతాంజలి-2 పేరిట ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఇందులోనూ అంజ

Webdunia
సోమవారం, 18 జూన్ 2018 (15:43 IST)
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఫేమ్ అంజలి ప్రధాన పాత్రలో ''గీతాంజలి'' సినిమా హిట్టైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం గీతాంజలికి సీక్వెల్ రానుంది. గీతాంజలి-2 పేరిట ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఇందులోనూ అంజలి ప్రధాన పాత్ర పోషిస్తుండగా, కోన ఫిలిమ్‌ కార్పొరేషన్‌ (కేఎఫ్‌సీ), ఎం.వి.వి.సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 
 
భారతీయ సంతతికి చెందిన అమెరికా వ్యక్తి ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నట్టు నిర్మాతల్లో ఒకరైన కోన వెంకట్‌ తెలిపారు. ఈ సినిమా వివరాల్ని ప్రముఖ నటుడు, దర్శకుడు ప్రభుదేవా ట్విట్టర్‌ ద్వారా ప్రకటించారు.
 
ఇంకా కోన వెంకట్‌ మాట్లాడుతూ.. తమ సంస్థ నుంచి అభినేత్రి, నిన్ను కోరి చిత్రాలు ప్రేక్షకుల మెప్పు పొందాయి. త్వరలోనే ఆది పినిశెట్టి, తాప్సి, రితికసింగ్‌ ప్రధాన పాత్రధారులుగా నటించిన ''నీవెవరో'' కూడా విడుదల కాబోతోందన్నారు. అలాగే త్వరలోనే ''గీతాంజలి 2''ని సెట్స్‌పైకి తీసుకెళతాం. థ్రిల్లర్‌ కామెడీ కథతో ఈ చిత్రం రూపొందబోతోందని చెప్పారు. త్వరలోనే టీజర్‌ను విడుదల చేస్తామని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments