Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేపల పులుసంటే మహాయిష్టమంటున్న హీరోయిన్!

Webdunia
సోమవారం, 29 అక్టోబరు 2018 (16:27 IST)
తనకు చేపల పులుసంటే మహాయిష్టమని టాలీవుడ్ హీరోయిన్ హంసానందిని చెబుతోంది. అలాగే టాలీవుడ్‌లో కేవలం హీరోయిన్‌గా మాత్రమేకాకుండా 'లౌక్యం' చిత్రం తరహాలో ఉన్న కామెడీ పాత్రలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టు ఆమె ప్రకటించారు. 
 
మోడల్‌గా రాణిస్తూ వచ్చిన హంసా నందిని ఆ తర్వాత 'ఒక్కటవుదాం' అనే చిత్రం ద్వారా టాలీవుడ్ వెండితెరకు పరిచయమైన ఆమె... ఇప్పటివరకు 29 చిత్రాల్లో నటించింది. తన అసలు పేరు పూనం అని చెప్పుకొచ్చింది. గుణశేఖర్‌ దర్శకత్వం వహించిన 'రుద్రమదేవి' సినిమాలో మధునిక పాత్ర తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువచేసిందని చెప్పింది. 
 
పలు సినిమాలో హీరోయిన్‌గా, ప్రత్యేక గీతాలకు డ్యాన్సర్‌ను నటించిన తనకు గోపీచంద్‌ హీరోగా నటించిన 'లౌక్యం' సినిమాలో బ్రహ్మానందానికి భార్యగా చేసిన పాత్ర బాగా నచ్చింది. కామెడీ పండించే పాత్ర అది. అలాంటి పాత్రలు వస్తే తప్పకుండా చేస్తా. అలాగే 'మిర్చి', 'అత్తారింటికి దారేది' చిత్రాలతో మంచిపేరు వచ్చిందని చెప్పింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

India: పాకిస్తాన్ నుండి ప్రత్యక్ష-పరోక్ష దిగుమతులను నిషేధించిన భారత్

Sharmila: రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పుల భారంతో ఉంది-వైఎస్ షర్మిల

థూ.. ఏజెంట్ దూషించి ఇజ్జత్ తీశాడు .. ట్రాక్టర్‌కు నిప్పు పెట్టిన రైతు (Video)

Jagan: రోమ్ తగలబడుతుంటే ఏపీ సర్కారు నీరో చక్రవర్తిలాగా ప్రవర్తిస్తోంది-జగన్ ఎద్దేవా

Alekhya Reddy: కల్వకుంట్ల కవితతో అలేఖ్య రెడ్డి స్నేహం.. భావోద్వేగ పోస్టు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments