Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటి సమాజంలో విడాకులు ఓ సర్వసాధారణం : హీరో సుమంత్

Webdunia
గురువారం, 10 ఫిబ్రవరి 2022 (10:08 IST)
నేటి సమాజంలో విడాకులు అనేవి సర్వసాధారణంగా మారిపోయాయని అక్కినేని ఫ్యామిలీకి చెందిన హీరో సుమంత్ అన్నారు. ఈయల కెరీర్ పీక్ దశలో ఉండగా, హీరోయిన్ కీర్తి రెడ్డిని పెళ్ళి చేసుకున్నారు. ఆ తర్వాత వారిద్దిర మధ్య ఏర్పడిన మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్నారు. 
 
ఇదిలావుంటే, ఇంటీవలి కాలంలో పలువురు సినీ సెలెబ్రిటీలు విడాకులు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ అంశంపై ఆయన స్పందిస్తూ, నేటి కాలంలో విడాకులు అనేది ఓ కామన్‌గా మారిపోయిందన్నారు. అందువల్ల వీటి గురించి పెద్దగా చర్చించాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. 
 
ఇకపోతే తన మాజీ భార్య కీర్తి రెడ్డితో ఇప్పటికీ తనకు మంచి స్నేహం కొనసాగుతుందని చెప్పారు. వివాహం జరిగిన రెండేళ్ళకే మేం కలిసివుండటం సాధ్యంకాదని తేలింది. అందువల్ల విడిపోవడమే మంచిదని భావించి విడాకులు తీసుకుననట్టు చెప్పారు. ప్రస్తుతం ఆమె ఇద్దరు పిల్లలతో హాయిగా సంసార జీవితాన్ని అనుభవిస్తుందన్నారు. అయితే, తన రెండో పెళ్లిపై మాత్రం సుమంత్ స్పందించలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Nellore : నెల్లూరు ఫైనాన్షియర్‌ చిన్నయ్యను నిద్రలోనే హత్య చేశారు... ఏమైంది?

హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ మాక్ డ్రిల్స్ చేస్తారంటే...?

మాకేదన్నా జరిగితే అక్కడ ఒక్కరు కూడా మిగలరు : పాక్ రక్షణ మంత్రి వార్నింగ్

Golden Hour: రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత వైద్య చికిత్స - గోల్డెన్ అవర్ సమయంలో?

ఓబుళాపురం మైనింగ్ కేసు తుది తీర్పు : సబితా ఇంద్రారెడ్డి పరిస్థితి ఏంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments