Webdunia - Bharat's app for daily news and videos

Install App

హృతిక్ రోషన్ అమ్మమ్మ పద్మారాణి కన్నుమూత

Webdunia
శనివారం, 18 జూన్ 2022 (17:28 IST)
Hrithik Roshan
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ అమ్మమ్మ పద్మా రాణి ఓంప్రకాష్ (91) ముంబైలో కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో ఆమె బాధపడుతున్నారు. దీంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఫలించక కన్నుమూశారు.  
 
దివంగత ఫిల్మ్ మేకర్ జే ఓం ప్రకాష్ భార్యే పద్మ రాణి. ఈ దంపతుల కుమార్తే పింకీ రోషన్. జే ఓం ప్రకాష్ 1974లో కసమ్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రంలో రాజేష్ కన్నా హీరోగా నటించారు. 
 
ఆ తర్వాత హీరో జితేంద్రతో కలిసి ఓం ప్రకాష్ అనేక చిత్రాల్లో పనిచేశారు. కాగా ఓం ప్రకాష్ 93 ఏళ్ల వయసులో ఆగస్టు 7, 2019న మరణించారు. 
 
ఇప్పుడు ఆయన సతీమణి కూడా కన్నుమూశారు. దీంతో పలువురు ప్రముఖులు హృతిక్ కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

My Sindoor to Border: పెళ్లైన మూడు రోజులే. నా సింధూరాన్ని సరిహద్దులకు పంపుతున్నా..

Asaduddin Owaisi: పాకిస్తాన్ మజాక్ చేస్తుంది.. భారత్ కోసం ప్రాణాలిచ్చేందుకైనా సిద్ధం.. ఓవైసీ (video)

Quetta: బలూచిస్థాన్ రాజధాని క్వైట్టాను ఆధీనంలోకి తీసుకున్న బీఎల్ఏ

Pakistani drones: భారత్‌లోని 26 ప్రాంతాల్లో పాకిస్థాన్ డ్రోన్లు- భారత ఆర్మీ

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జీతం మొత్తం అనాధ పిల్లలకు ఇచ్చేశారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments