Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలోనే అతిపెద్ద వెండితెర ఏర్పాటు.. ఎక్కడ?

Webdunia
గురువారం, 24 నవంబరు 2022 (16:04 IST)
దేశంలోనే అతిపెద్ద వెండితెరను హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేయనున్నారు. ప్రసాద్ ఐమ్యాక్స్‌లో ఈ భారీ స్క్రీన్‌ను సిద్ధం చేస్తున్నారు. మొత్తం 64 అడుగులు ఎత్తు, 101.6 అడుగుల వెడల్పుతో దేశంలోనే అతిపెద్ద వెండితెరగా రికార్డు పుటలకెక్కనుంది. దీన్ని వచ్చే నెల 16వ తేదీన "అవతార్-2" చిత్రం విడుదలయ్యే నాటికి అందుబాటులోకి తీసుకుని రావాలన్న సంకల్పంతో ఉన్నారు. 
 
కెనడాకు చెందిన స్ట్రాంగ్ సిస్టమ్‌ అనే ప్రొజెక్షన్ స్క్రీన్ల తయారీ కంపెనీ ఈ అతిపెద్ద స్క్రీన్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. సౌండ్ సిస్టమ్‌ను కూడా అత్యుత్తమమైనదిగా ఏర్పాటు చేస్తున్నారు. 
 
నిజానికి హైదరాబాద్ నగరంలోని మల్టీప్లెక్స్ థియేటర్ అనగానే ప్రతి ఒక్కరికీ గుర్తు వచ్చేది నెక్లెస్ రోడ్డులో ఉన్న ప్రసాద్ ఐమ్యాక్స. ఇక్కడ ఇప్పటికే బిగ్ స్క్రీన్ ఉంది. ఇపుడు కొత్తగా దీనికంటే మరింత పెద్ద స్క్రీన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

India: పాకిస్తాన్ నుండి ప్రత్యక్ష-పరోక్ష దిగుమతులను నిషేధించిన భారత్

Sharmila: రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పుల భారంతో ఉంది-వైఎస్ షర్మిల

థూ.. ఏజెంట్ దూషించి ఇజ్జత్ తీశాడు .. ట్రాక్టర్‌కు నిప్పు పెట్టిన రైతు (Video)

Jagan: రోమ్ తగలబడుతుంటే ఏపీ సర్కారు నీరో చక్రవర్తిలాగా ప్రవర్తిస్తోంది-జగన్ ఎద్దేవా

Alekhya Reddy: కల్వకుంట్ల కవితతో అలేఖ్య రెడ్డి స్నేహం.. భావోద్వేగ పోస్టు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments