Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్ బాబు ఫోటో షూట్‌లో తొక్కిసలాట..

Webdunia
బుధవారం, 25 డిశెంబరు 2019 (16:59 IST)
గచ్చిబౌలి‌లో టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ఫోటో షూట్ జరిగింది. ఈ ఫోటో షూట్‌లో నెలకొన్న తొక్కిసలాటలో ఇద్దరికి గాయాలైనాయి. ఏకే ఎంటర్టైన్మెంట్  ఆధ్వర్యంలో మహేష్ బాబు ఫ్యాన్స్‌తో ఫోటో షూట్ ఏర్పాటు చేశారు. 
 
గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఫోటో షూట్ జరిగింది. మహేష్ బాబుతో ఫోటో షూట్‌కు రావాలని ఆన్‌లైన్‌లో ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ పోస్టు చేసింది. దీంతో మహేశ్ బాబుతో ఫోటో షూట్ కోసం భారీగా ఫ్యాన్స్ తరలివచ్చారు. 
 
వేలాదిమంది అభిమానులు తరలిరావడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. బార్ గేట్స్ విరిగి పడడంతో కొంత మంది అభిమానులకు గాయాలైనాయి.

ఇద్దరు అభిమానులు కాళ్ళు విరగడంతో వారిని సన్‌షైన్ హాస్పిటల్‌కు తరలించారు. అయితే ఈ వ్యవహారంపై లోకల్ పోలీసులకు కూడా ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ సమాచారం ఇవ్వలేదు. కానీ ఈ ఘటనపై చందనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్-పాకిస్థాన్ ఆపరేషన్ సింధూర్.. చైనా ఆందోళన.. శాంతించండి అంటూ..?

ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఇచ్చిన సమాధానం : అమిత్ షా

Operation Sindoor: కుక్కలు అరిచినట్టు సోషల్ మీడియాలో ఎవరు అరవొద్దు- పవన్ కల్యాణ్ (video)

OperationSindoor: మోదీ, భారత సాయుధ దళాలను కొనియాడిన చంద్రబాబు

భారత్ వెనక్కి తగ్గితే ఉద్రిక్తతలు నివారించేందుకు సిద్ధం : పాకిస్థాన్ శాంతిమంత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments