Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజమౌళి నన్ను సంప్రదించలేదు... సాయిధరమ్ తేజ్

సంచలన దర్సకుడు ఎస్.ఎస్.రాజమౌళి ఇద్దరు ప్రముఖ హీరోలతో కలిసి ఒక సినిమా నిర్మించాలనుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన చర్చలు కూడా జరుగుతున్నాయి. కథను రాజమౌళి సిద్ధం చేసుకుంటుండగా సినిమాలో జూనియర్ ఎన్‌టిఆర్, రామ్‌చరణ్ తేజ్‌తో పాటు సాయ

Webdunia
శుక్రవారం, 1 డిశెంబరు 2017 (19:56 IST)
సంచలన దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ఇద్దరు ప్రముఖ హీరోలతో కలిసి ఒక సినిమా నిర్మించాలనుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన చర్చలు కూడా జరుగుతున్నాయి. కథను రాజమౌళి సిద్ధం చేసుకుంటుండగా సినిమాలో జూనియర్ ఎన్‌టిఆర్, రామ్‌చరణ్ తేజ్‌తో పాటు సాయిధరమ్ తేజ్ కూడా నటిస్తారన్న ప్రచారం జరుగుతోంది. గత కొన్నిరోజులుగా వీరి కాంబినేషన్లో వచ్చే సినిమాపైనే తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. 
 
అయితే ఈ విషయంపై మొదటిసారి స్పందించారు సాయిధరమ్ తేజ్. రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న సినిమాలో నేను నటించడం లేదు. నాకు అసలు రాంచరణ్‌, జూనియర్ ఎన్‌టిఆర్‌లు కలిసి సినిమా చేస్తారన్న విషయం కూడా ఆలస్యంగా తెలిసింది. చాలా థ్రిల్లింగ్‌గా ఫీలయ్యాను. ఆ సినిమా బాగుంటుందన్న నమ్మకం నాకుంది. అయితే రాజమౌళి సినిమాలో నాకు ఒక క్యారెక్టర్ ఉందని జరుగుతున్న ప్రచారంలో ఎంతమాత్రం వాస్తవం లేదంటున్నారు సాయిధరమ్ తేజ్. అలాంటి అవకాశం వస్తే అంతకుమించి అదృష్టమా అని అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాగల 48 గంటల్లో పాకిస్తాన్ ముక్కలవుతుందా? పాక్ లోని బెలూచిస్తాన్ స్వతంత్ర దేశమవుతుందా?

పాకిస్తాన్ ప్రజల్లో యుద్ధ భయం: డబ్బు కోసం ATMల ముందు బారులు

Operation sindhoor కి ప్రతీకారంగా ఎల్‌ఓసీ వద్ద పాక్ కాల్పులు: 16 మంది మృతి, 150 మందికి పైగా గాయాలు

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు: మళ్లీ చిక్కుల్లో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి

సింధూర్ ఎఫెక్ట్: మౌలానా మసూద్ అజార్ కుటుంబంలో పది మంది పోయారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments