Webdunia - Bharat's app for daily news and videos

Install App

'భరత్ అనే నేను' కథను పవన్ తిరస్కరించారా? కొరటాల శివ ఏమన్నారు?

దర్శకుడు కొరటాల శివ ఓ విషయంపై క్లారిటీ ఇచ్చారు. ఈయన దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం "భరత్ అనే నేను". మహేష్ బాబు హీరోగా, కైరా అద్వానీ హీరోయిన్‌గా తెరక్కిన ఈ చిత్రం ఇటీవలై విడుదలై సూపర్ డూపర్ హిట్ టాక్‌త

Webdunia
మంగళవారం, 24 ఏప్రియల్ 2018 (19:57 IST)
దర్శకుడు కొరటాల శివ ఓ విషయంపై క్లారిటీ ఇచ్చారు. ఈయన దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం "భరత్ అనే నేను". మహేష్ బాబు హీరోగా, కైరా అద్వానీ హీరోయిన్‌గా తెరక్కిన ఈ చిత్రం ఇటీవలై విడుదలై సూపర్ డూపర్ హిట్ టాక్‌తో కనకవర్షం కురిపిస్తోంది. అయితే, ఈ చిత్రం సక్సెస్ మీట్‌లో దర్శకుడు కొరటాల శివ ఓ విషయంపై స్పష్టతఇచ్చారు.
 
నిజానికి ఈ సినిమాను ముందుగా ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో చేయాల‌నుకున్నాడ‌ని, అయితే ఈ సినిమా చేయ‌డానికి ప‌వ‌న్ ఇష్ట‌ప‌డ‌లేద‌ని అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి. తాజాగా ఆ విష‌యం గురించి కొర‌టాల స్పందించారు. అది పూర్తిగా అబ‌ద్ధ‌మ‌ని తేల్చేశారు. 
 
'ఈ సినిమాకు సంబంధించినంతవ‌ర‌కు నేను ప‌వ‌న్‌ను క‌ల‌వ‌నే లేదు. ఈ సినిమాలో ప‌వ‌న్ చేస్తే బాగుంటుంద‌ని కూడా అనుకోలేదు. పూర్తిగా రాజ‌కీయాల‌తో సంబంధంలేని హీరో అయితేనే బాగుంటుంద‌ని అనుకున్నా. మ‌హేష్ అయితే ఫెర్‌ఫెక్ట్ అనిపించింది' అని కొర‌టాల శివ చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

దేశం కోసం చనిపోతా.. మృతదేహంపై జాతీయ జెండా ఉంచండి... మురళీ నాయక్ చివరి మాటలు (Video)

సింధూ జలాల ఒప్పందం రద్దులో జోక్యం చేసుకోం : తేల్చి చెప్పిన ప్రపంచ బ్యాక్ చీఫ్

పాక్ వైమానిక దాడులను భగ్నం చేసేందుకు క్షిపణులు సన్నద్ధం చేసిన భారత్

సరిహద్దు రాష్ట్రాల్లో ఉద్రిక్తత - ప్రభుత్వ అధికారులకు సెలవులు రద్దు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments