Webdunia - Bharat's app for daily news and videos

Install App

సహజీవనంలోని మజాను ఎంజాయ్ చేస్తున్నా : ఇలియానా

గోవా నుంచి తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన హీరోయిన్ ఇలియానా. ఈ గోవా బ్యూటీ టాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకుంది. అయితే, ఇక్కడ అవకాశాలు తగ్గిపోవడంతో బాలీవుడ్‌కి వెళ్లిపోయింది.

Webdunia
మంగళవారం, 22 ఆగస్టు 2017 (09:44 IST)
గోవా నుంచి తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన హీరోయిన్ ఇలియానా. ఈ గోవా బ్యూటీ టాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకుంది. అయితే, ఇక్కడ అవకాశాలు తగ్గిపోవడంతో బాలీవుడ్‌కి వెళ్లిపోయింది. అక్కడ ఆస్ట్రేలియాకు చెందిన 29 ఏళ్ల ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీబోస్‌తో ఏర్పడిన పరిచయం వారిద్దరి మధ్య సహజీవనానికి దారితీసింది.
 
దీనిపై ఎన్ని విమర్శలు వచ్చినా ఇలియానా మాత్రం ధీటుగానే సమాధానమిస్తూ సహజీవనం చేస్తోంది. దీనిపై 'మిడ్ డే' పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మరోమారు స్పందించారు. ఆండ్రూ తనకు ప్రత్యేకమైన వ్యక్తి అని... ప్రస్తుతానికి తాము సహజీవనంలో ఉన్నామని, సహజీవనం చేస్తూ జీవితాన్ని చాలా ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నట్టు చెప్పారు. పైగా, పెళ్లికి, సహజీవనానికి మధ్య ఉన్న తేడా చాలా చిన్నదే అని తెలిపింది.
 
సినీ పరిశ్రమలో 11 ఏళ్లుగా కొనసాగుతున్న తాను... అకారణంగా ఎంతో వ్యతిరేకతను మూటగట్టుకున్నానని ఇల్లీ చెప్పింది. తాము చేసే వ్యాఖ్యలు కూడా కొన్ని సార్లు వివాదాస్పదం అవుతుంటాయని... ఇలాంటి ఇబ్బందుల్లోకి ఆండ్రూనిలాగడం తనకు ఇష్టం లేదని తెలిపింది. అతని గురించి తరచూ మాట్లాడటం తనకు ఇష్టం ఉండదని... అతనొక సాధారణ వ్యక్తి అని వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్ మద్దతుదారులపై అస్సాం ఉక్కుపాదం : సీఎం హిమంత

పెళ్లి- ఫుడ్ స్టాల్.. తందూరీ, రోటీల విషయంలో గొడవ.. ఇద్దరు యువకుల బలి.. ఎలా?

కేంద్ర మాజీ మంత్రి ఏ.రాజాకు ప్రాణాపాయం తప్పింది - ఎలాగో చూడండి (Video)

బీరు సేవిస్తూ డ్రైవ్ చేసిన వ్యక్తి : వీడియో వైరల్

Amaravati: అమరావతిలో ఎకరం రూ.20కోట్లు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments