Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా పెళ్లయి 23 ఏళ్లైంది, ఐనా విడాకులు తీసుకున్నాం అని రాస్తున్నారు, వాళ్లనేం చేయాలి?: యాంకర్ సుమ

Webdunia
సోమవారం, 2 మే 2022 (16:01 IST)
జయమ్మ పంచాయతీ చిత్రం ప్రారంభమయినప్పటి నుంచి యాంకర్ సుమ వార్తల్లో నిలుస్తున్నారు. చిత్రానికి సంబంధించి కొంత అయితే తన భర్త రాజీవ్ కనకాలతో విడాకులు తీసుకున్నారంటూ మరో వార్త. దీనిపై గతంలో ఎన్నోసార్లు క్లారిటీ ఇచ్చినప్పటికీ కొంతమంది మాత్రం మళ్లీమళ్లీ అదే వార్తను కొత్తరూపంలో రాస్తున్నారు. ఈ రాతలపై యాంకర్ సుమ ఏమన్నారంటే...?

 
మా పెళ్లయి 23 సంవత్సరాలవుతోంది. ఇద్దరం చాలా సంతోషంగా వున్నాం. మాపై ఇలాంటి పుకార్లు వచ్చినప్పుడల్లా మేం ఇంట్లో కలిసి ఎలా హాయిగా వున్నామన్న దానిపై ఫోటోలు షేరే చేసేదాన్ని. ఇదివరకు ఇలా చేస్తూ వచ్చాను. ఐతే కొంతమందికి ఇలా ఎన్ని నిజాలు కళ్ల ముందు కనిపిస్తున్నా... అబద్ధాల్ని ప్రచారం చేయడం అలవాటుగా పెట్టుకున్నారు. అలాంటి వారిని ఆ దేవుడే చూసుకుంటాడు.


మొదట్లో అలాంటి పర్సనల్ లైఫ్ గురించి ఇలా తప్పుడు వార్తలు రాస్తున్నారేంటా అని బాధపడేదాన్ని. సెలబ్రిటీ జీవితంలో ఇది సహజమేనని వదిలేసాను. ఇప్పుడు ఆ వార్తలు పట్టించుకునే సమయం కూడా లేదు అని చె్ప్పింది. కాగా సుమ నటించిన జయమ్మ పంచాయతీ చిత్రం మే నెల 19న విడుదల కాబోతోంది. మరి ఈ చిత్రం తర్వాత సుమకి మరిన్ని అవకాశాలు వస్తాయోమూ చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్ణుడు చావుకు వంద కారణాలు అన్నట్టుగా వైకాపా ఓమిటికి బోలెడు కారణాలున్నాయ్... బొత్స

అధికారులు - కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే అప్పన్న భక్తులను చంపేసింది .. అందుకే వేటు!

నల్లమల అడవుల్లో ఒంటరిగా వెళ్లొద్దంటున్న అధికారులు.. ఎందుకు?

భారత్ ఆ పని చేస్తే పూర్తిస్థాయి యుద్ధానికి దిగుతాం : పాక్ ఆర్మీ చీఫ్ మునీర్

పెళ్లి పల్లకీ ఎక్కాల్సిన వధువు గుండెపోటుతో మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments