Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రెండింగ్: టాప్-7లో ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం ట్రైలర్

Webdunia
సోమవారం, 14 నవంబరు 2022 (14:35 IST)
ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం అల్లరి నరేష్, ఆనంది హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. నవంబర్ 25న థియేటర్లలో విడుదల కాబోతుంది. ఈ సినిమా ట్రైలర్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 
 
ఈ ట్రైలర్ యూట్యూబ్‌లో 1.5 మిలియన్ వ్యూస్‌తో టాప్ ట్రెండింగ్ వీడియోస్‌లో టాప్-7లో దూసుకుపోతోంది. బలమైన కథాకథనాలతో.. హెవీ డ్రామాతో ఈ సినిమాతో తెరకెక్కింది. ఈ ట్రైలర్ తాజాగా నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. 
 
ఇకపోతే.. హాస్య మూవీస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం సమకూరుస్తున్నారు. ఏఆర్ మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్తను కరెంట్ షాకుతో చంపి పాతిపెట్టింది... ఎక్కడ?

AP SSC Result 2025: ఏప్రిల్ 22న 10వ తరగతి పరీక్షా ఫలితాలు

పోప్ ప్రాన్సిస్ ఇకలేరు -వాటికన్ కార్డినల్ అధికారిక ప్రకటన

ప్రతిదానికీ హెలికాఫ్టర్ కావాలంటే ఇలానే అవుతాది మరి (Video)

తెలంగాణకు ఎల్లో అలెర్ట్.. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments