Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్కార్ రేస్ నుంచి జై భీమ్ ఔట్: తీవ్ర నిరాశ చెందిన సూర్య అభిమానులు

Webdunia
బుధవారం, 9 ఫిబ్రవరి 2022 (12:47 IST)
సూర్య అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. దానికి కారణం సూర్య కోర్ట్‌ డ్రామా “జై భీమ్” చిత్రం ఆస్కార్ 2022 నుంచి ఔట్ అయిపోయింది. దీనితో ఆస్కార్ అవార్డు వస్తుందని ఎంతో ఆశగా చూసిన సూర్య అభిమానులు నిరాశకు గురయ్యారు. కాగా 94వ అకాడమీ అవార్డ్స్‌లో ఉత్తమ చిత్రం విభాగంలో పోటీ చేసేందుకు అర్హత సాధించిన 276 చిత్రాలలో ఒకే ఒక్క తమిళ మూవీ “జై భీమ్”.

 
ఇకపోతే తాజాగా 9వ నోయిడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మరో మూడు అవార్డులను జైభీమ్ చిత్రం గెలుచుకుంది. వాటిలో ఒకటి ఉత్తమ చిత్రంగా జై భీమ్, ఉత్తమ హీరోగా సూర్య, ఉత్తమ హీరోయిన్‌గా లిజోమోల్ జోస్ ఎంపికయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments