Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను చూశా... జూ.ఎన్టీఆర్ రోజూ 70 సార్లు మార్చేవారు... నివేదా థామస్

నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జై లవ కుశ చిత్రం మరో మూడు రోజుల్లో విడుదల కాబోతోంది. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన రాశి ఖన్నా, నివేదా థామస్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ మూడు విభిన్న పాత్రల్లో నటిస్తున్నాడు.

Webdunia
సోమవారం, 18 సెప్టెంబరు 2017 (12:59 IST)
నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జై లవ కుశ చిత్రం మరో మూడు రోజుల్లో విడుదల కాబోతోంది. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన రాశి ఖన్నా, నివేదా థామస్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ మూడు విభిన్న పాత్రల్లో నటిస్తున్నాడు. 
 
చిత్రం విడుదల సందర్భంగా రాశి ఖన్నా, నివేదా థామస్ చిత్ర షూటింగ్ సమయంలోని విషయాలను పంచుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ నటన గురించి చెప్తూ... ఆయన ఒకేరోజు 70 కాస్ట్యూమ్స్ మార్చాల్సి వచ్చేదనీ, ఆయన నటన చూసినప్పుడు తనకు అద్భుతంగా అనిపించిందనీ చెప్పుకొచ్చింది నివేదా థామస్. కాగా ఈ చిత్రం సెప్టెంబరు 21న విడుదల కాబోతోంది. దసరా పండుగ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ తన ఫ్యాన్స్‌కు కానుకగా ఈ చిత్రం రానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments