Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింహం మౌనంగా ఉంటే సన్యాసం తీసుకున్నట్టు కాదు : #JaiSimhaTeaser

నందమూరి బాలయ్య హీరోగా కేఎస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "జై సింహా". నయనతార, హరిప్రియ, నఠాషా దోషి హీరోయిన్లుగా నటిస్తున్నారు. సీకే ఎంటర్‌టైన్మెంట్ బేనర్‌పై ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ నిర

Webdunia
శుక్రవారం, 22 డిశెంబరు 2017 (09:21 IST)
నందమూరి బాలయ్య హీరోగా కేఎస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "జై సింహా". నయనతార, హరిప్రియ, నఠాషా దోషి హీరోయిన్లుగా నటిస్తున్నారు. సీకే ఎంటర్‌టైన్మెంట్ బేనర్‌పై ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ నిర్మిస్తున్నారు.
 
ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన రిలీజ్ కానుంది. చిరంతన్ భట్ సమకూర్చిన స్వరాలను విజయవాడలోని సిద్ధార్థ పబ్లిక్ స్కూల్లో ఈ నెల 24న విడుదల చేయనున్నారు. ఇక అభిమానులలో సినిమాపై భారీ హైప్స్ పెంచేందుకు కొద్ది సేపటి క్రితం చిత్ర టీజర్ విడుదల చేసింది చిత్ర యూనిట్. 
 
టీజర్‌లో బాలయ్య మార్క్ స్పష్టంగా కనిపిస్తుంది. కొన్ని సెకన్ల నిడివి కలిగిన ఈ వీడియో అభిమానులలో ఆనందాన్ని రెట్టింపు చేసింది. ఇక ఆడియో వేడుకలో ట్రైలర్ రిలీజ్ చేసి క్రిస్మస్‌కి మంచి బహుమతి ఇవ్వాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. చిరంతన్ భట్ సమకూర్చిన స్వరాలను విజయవాడలోని సిద్ధార్థ పబ్లిక్ స్కూల్లో ఈ నెల 24న విడుదల చేయనున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Vijaysai Reddy: తిరుమల దర్శనం.. మొక్కులు- బీజేపీలో చేరనున్న విజయ సాయిరెడ్డి? (video)

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి స్వల్ప అస్వస్థత.. ఏమైందంటే? (video)

ఆలయంలోకి వచ్చాడని దళిత యువకుడిని నగ్నంగా ఊరేగించారు.. ఎక్కడ?

WAVES సమ్మిట్‌- ఏపీకి ఏఐ సిటీ.. రూ.10వేల కోట్లతో డీల్ కుదిరింది

AP: ఏపీలో మే 6 నుంచి జూన్ 13 వరకు ఆన్‌లైన్ ఎంట్రన్స్ పరీక్షలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments