ధోనీ-సాక్షితో జాన్వీ కపూర్.. నెట్టింట ఫోటో వైరల్

సెల్వి
సోమవారం, 4 మార్చి 2024 (20:03 IST)
Janhvi Kapoor
ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేష్ అంబానీ- నీతా అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. గత ఏడాది జనవరి 19వ తేదీన అనంత్ అంబానీ- రాధిక మర్చంట్‌ల నిశ్చితార్థ వేడుక జరిగింది. 
 
ఇక వీరిద్దరికీ జూలై 12వ తేదీ వివాహం జరుగనుంది. ఈ నేపథ్యంలో ప్రీ వెడ్డింగ్ వేడుకలు జామ్ నగర్‌లో మార్చి 1న ప్రారంభమై మార్చి 3వ తేదీన ముగిశాయి. 
 
జామ్ నగర్‌లో ఈ వేడుకలు జరిగాయి. ఈ వేడుకకు బాలీవుడ్ తారలంతా హాజరయ్యారు. క్రికెటర్లు సచిన్, ధోనీ, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, బ్రావో తదితరులు పాల్గొన్నారు. 
 
ఈ నేపథ్యంలో ఈ వేడుకల్లో పాల్గొన్న పలువురు తమ ఫోటోలను నెట్టింట షేర్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ధోనీ దంపతులతో జాన్వీ కపూర్ ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Drones: అల్లూరి సీతారామరాజు జిల్లాలో మందుల సరఫరాకు రంగంలోకి డ్రోన్‌లు

పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో పాకిస్థాన్ ఎయిర్‌లైన్స్ - అమ్మకానికి పెట్టిన పాక్ పాలకులు

పైరసీ చేసినందుకు చింతిస్తున్నా, వైజాగ్‌లో రెస్టారెంట్ పెడ్తా: ఐబొమ్మ రవి

ఉప్పాడ సముద్ర తీరం వెంబడి కాలుష్యానికి చెక్.. పవన్ పక్కా ప్లాన్

తనకంటే అందంగా ఉన్నారని అసూయ.. ముగ్గురు బాలికలను చంపేసిన కిరాతక లేడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments