Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమ్ముడు దుమ్ము దులిపావ్.. జూనియర్‌తో కళ్యాణ్ రామ్.. వంద కొట్టావ్!

జై లవకుశ సినిమాతో జూనియర్ ఎన్ టిఆర్ క్రేజ్ పెరగడమే కాదు తెలుగు చిత్రసీమలో ఒక సరికొత్త రికార్డును సాధించింది. జూనియర్ త్రిపాత్రాభినయం చేసిన ఈ సినిమా వారంరోజుల్లో వందకోట్లను దాటేసింది. కళ్యాణ్‌ రామ్ నిర

Webdunia
గురువారం, 28 సెప్టెంబరు 2017 (10:50 IST)
జై లవకుశ సినిమాతో జూనియర్ ఎన్ టిఆర్ క్రేజ్ పెరగడమే కాదు తెలుగు చిత్రసీమలో ఒక సరికొత్త రికార్డును సాధించింది. జూనియర్ త్రిపాత్రాభినయం చేసిన ఈ సినిమా వారంరోజుల్లో వందకోట్లను దాటేసింది. కళ్యాణ్‌ రామ్ నిర్మాతగా చేసిన సినిమాల్లో ఇదే అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమా. అలా ఇలా కాదు ప్రపంచ వ్యాప్తంగా రూ.105కోట్లకు పైగా లాభాన్ని తెచ్చిపెట్టింది. దీంతో సినిమా యూనిట్ ఆనందానికి అవధుల్లేకుండా పోతున్నాయి.
 
సినిమా భారీ హిట్ తరువాత కళ్యాణ్‌ రామ్ జూనియర్ ఎన్‌టిఆర్‌ను కలిశారు. గతంలో ఉన్న రికార్డులను దుమ్ము దులిపాయ్ తమ్ముడూ అంటూ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. గతంలో జనతా గ్యారేజ్ కూడా కలెక్షన్ల వర్షం కురిపించింది గానీ జై లవకుశ అంతకు రెండు రెట్లు మించిపోయింది. వారం తరువాత కూడా సినిమా థియేటర్లలో హౌస్ ఫుల్ బోర్డులే కనిపిస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాక్ వైమానిక దాడులను భగ్నం చేసేందుకు క్షిపణులు సన్నద్ధం చేసిన భారత్

సరిహద్దు రాష్ట్రాల్లో ఉద్రిక్తత - ప్రభుత్వ అధికారులకు సెలవులు రద్దు!!

పాక్ కాల్పుల్లో తెలుగు జవాన్ మృతి.. గ్రామంలో విషాదం

చొరబాటుకు యత్నం.. పాక్ ముష్కరుల కాల్చివేత!

జగన్‌తో స్నేహం .. గాలికి జైలు శిక్ష - ఎమ్మెల్యే పదవి కూడా పాయె...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments