Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముస్లిం ఫ్రెండ్స్ పంది మాంసం తింటారు.. పెళ్లికి ముందే సెక్స్‌లో పాల్గొన్నారు.. కంగనా

Webdunia
సోమవారం, 13 జూన్ 2022 (16:04 IST)
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మరోమారు వార్తలకెక్కారు. మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ అధికార మాజీ ప్రతినిధి నుపూర్ శర్మకు మద్దతు ప్రకటించారు. ప్రస్తుతం ఆమెను ఒక్కదాన్నే నేరస్థురాలిగా చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. ఇదే అశంపై ఆమె ట్వీట్ చేశారు. 
 
"నాకు చాలామంది ముస్లిం స్నేహితులు ఉన్నారు. వారు మద్యం సేవిస్తారు. ధూమపానం చేస్తారు. వారిలో అనేక మంది పెళ్లికి ముందే శృంగారంలో పాల్గొన్నవారు ఉన్నారు. వారు బురాఖాలు ధరించరు. బూతులు మాట్లాడతారు. పందిమాంసం తింటారు. 
 
వాళ్లు అలాంటి వాతావరణంలో పనిచేస్తుంటారు. వాళ్లు అన్ని నియమాలు పాటించరు కూడా. భారతదేశంలో ఉన్న స్వేచ్ఛాయుత వాతావరణ సౌదర్యం ఇదే. నపూర్ శర్మ ఒక్కదాన్నే నేరస్థురాలిగా చేయడం కాదు. ప్రతి ఒక్కరూ క్రిమినల్‌గా మారుతున్నాం" అని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌కు కాశ్మీర్ జీవనాడి లాంటిదా? అంత లేదు.. ఖాళీ చేయాల్సిందే: భారత్

నకిలీ నెయ్యి ఆరోపణలు చేసిన నకిలీ నాయకులు ఏం చేస్తున్నారు?: యాంకర్ శ్యామల

కన్నతల్లి ఘాతుకం... వేటకొడవలితో ఇద్దరు పిల్లల్ని నరికి చంపేసింది...

భార్య కళ్లెదుటే భర్త తల నరికి పట్టుకెళ్లిన గ్యాంగ్, గుడి ముందు విసిరేసారు

జైలులో ఉన్న ముస్కాన్‌ గర్భందాల్చింది... ఆ బిడ్డకు తండ్రి ఎవరు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments