Webdunia - Bharat's app for daily news and videos

Install App

కెనడియన్ ప్రధాని జస్టిన్ ట్రూడోపై కంగనా రనౌత్ ఫైర్

Webdunia
మంగళవారం, 1 ఫిబ్రవరి 2022 (13:42 IST)
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మళ్లీ వార్తల్లో నిలిచింది. తాజాగా కెనడియన్ ప్రధాని జస్టిన్ ట్రూడోపై విరుచుకుపడింది. 2020 సంవత్సరంలో.. భారత ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న రైతులకు ట్రూడో మద్దతునిచ్చాడనే విషయాన్ని గుర్తు చేసింది. 
 
కెనడా ప్రధాని ట్రూడో భారతీయ నిరసనకారులను ప్రోత్సహిస్తున్నాడు. ఇప్పుడు తన దేశంలో రహస్య ప్రదేశంలో దాక్కున్నాడు.. ఎందుకంటే నిరసనకారులు వారి భద్రతకు ముప్పుగా ఉన్నారు. ఎవరి కర్మకు వారే బాధ్యులని తెలిపింది. 
 
2020లో, జస్టిన్ ట్రూడో భారతదేశంలో రైతుల నిరసనకు తన మద్దతును అందించాడు, "రైతుల నిరసన గురించి భారతదేశం నుండి వస్తున్న వార్తలపై నేను మాట్లాడాలి. పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. కుటుంబం, స్నేహితుల కోసం ఆందోళన చెందుతున్నాము. 
 
మీలో చాలా మందికి ఇది వాస్తవమని మాకు తెలుసు. శాంతియుత నిరసనకారుల హక్కులను కాపాడేందుకు కెనడా ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. మేము అనేక మార్గాల ద్వారా భారత అధికారులను సంప్రదించాము. మనమందరం ఒక్కతాటిపైకి రావాల్సిన తరుణమిది" అంటూ చెప్పుకొచ్చాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Malala Yousafzai: భారతదేశం-పాకిస్తాన్ దేశాలు సంయమనం పాటించాలి.. మలాలా యూసఫ్ జాయ్

Operation Sindoor impact: పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకుంటుంది.. ఈ యుద్ధాన్ని చివరి వరకు తీసుకెళ్తాం

Rahul Gandhi: రాహుల్ గాంధీ పార్లమెంటరీ సభ్యత్వం సవాలు- పిటిషన్ కొట్టివేత

India: 25 వైమానిక మార్గాలను నిరవధికంగా మూసివేసిన భారత్

రాగల 48 గంటల్లో పాకిస్తాన్ ముక్కలవుతుందా? పాక్ లోని బెలూచిస్తాన్ స్వతంత్ర దేశమవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments