Webdunia - Bharat's app for daily news and videos

Install App

సామాజిక సేవకుడిగా నటుడు సుదీప్, ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకున్నాడు

Webdunia
బుధవారం, 15 జులై 2020 (17:08 IST)
ఒక పక్క సినిమాలు చేసుకుంటూ మరోపక్క సామాజిక సేవలో నిమగ్నమయ్యారు నటుడు సుదీప్. కొందరు ప్రముఖ హీరోలు, హీరోయిన్లు కరోనా సమయంలో పెద్ద మొత్తంలో విరాళాలు ఇచ్చిన విషయం విదితమే. అంతేకాకుండా ముఖ్యమంత్రి సహాయనిధికి కోట్ల రూపంలో విరాళాలు ఇచ్చిన విషయం వాస్తవమే.
 
కొందరు సెలబ్రిటీలు గ్రామాలను దత్తత తీసుకున్నారు. అలాంటివారిలో మహేష్ బాబు ఉన్నారు. ఇప్పుడు కన్నడ హీరో కిచ్చా సుదీప్ కర్ణాటక లోని చిత్రదుర్గ జిల్లాలో తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 4 ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకున్నారు. 
 
ఆ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంకోసం పలు సదుపాయాలను ఏర్పాటు చేస్తూ అందుకోసం ప్రత్యేక వాలంటీర్ వ్యవస్థను ఏర్పరిచారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Beer : రూ.10వేల కోసం ప్రాణం పోయింది- ఏడాది క్రితమే పెళ్లి.. 8 రోజుల బిడ్డ కూడా?

Monkeys: యూపీలో ఎయిర్‌గన్‌తో కోతుల్ని కాల్చి చంపేశాడు.. నెలలో 60 వానరాలు హతం

Nellore : నెల్లూరు ఫైనాన్షియర్‌ చిన్నయ్యను నిద్రలోనే హత్య చేశారు... ఏమైంది?

హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ మాక్ డ్రిల్స్ చేస్తారంటే...?

మాకేదన్నా జరిగితే అక్కడ ఒక్కరు కూడా మిగలరు : పాక్ రక్షణ మంత్రి వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments