Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుండెపోటుతో మృతి చెందిన 'కన్నుల్లో నీ రూపమే' డైరెక్టర్

Webdunia
సోమవారం, 31 మే 2021 (16:44 IST)
టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. కన్నుల్లో నీ రూపమే చిత్రానికి దర్శకత్వం వహించిన యువ దర్శకుడు భిక్షపతి ఇరుసాడ్ల గుండెపోటుతో ఆదివారం రాత్రి కన్నుమూశాడు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు వున్నారు. ఆయనపైనే ఆధారపడి జీవిస్తున్న వృద్ధ తల్లిదండ్రులు కూడా వున్నారు.
 
భిక్షపతి ఉన్నత చదువులు చదివి, విదేశాల్లో ఉద్యోగం చేసేవాడు. అక్కడ ఆయన జీవితం సాఫీగా సాగిపోయేది. కానీ సినీ రంగంపై ఉన్న మక్కువతో హైదరాబాద్‌ నగరానికి వచ్చాడు. ఆ తర్వాత 2018లో ‘కన్నుల్లో నీ రూపమే’ అనే సినిమాకు దర్శకత్వం వహించారు. ఐతే సినిమా అనుకున్న విధంగా ఆడలేదు. దీనితో విదేశాలకు సైతం తిరిగి పోలేక ములుగులోని దేవగిరిపట్నంలో జీవనం కొనసాగిస్తున్నారు.
 
అప్పట్నుంచి అనారోగ్య సమస్యలు కూడా ఆయన్ను వెంటాడుతూ వచ్చాయి. ఈ క్రమంలో ఆదివారం రాత్రి గుండెపోటు రావడంతో కన్నుమూశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Operation Sindoor: ఆపరేషన్ సింధూర్‌ను నడిపింది ఇద్దరు మహిళలే.. తాట తీస్తాం? (video)

భారత్ పాక్ సైనిక సంఘర్షణ ప్రపంచం భరించలేదు : ఐక్యరాజ్య సమితి

ఆపరేషన్ సింధూర్: దేశ వ్యాప్తంగా రాజకీయ నేతల హర్షం.. రాహుల్ ప్రశంసలు

భారత నుంచి చుక్కనీరు పోనివ్వం... అన్నీ మేమే వాడుకుంటాం : ప్రధాని మోడీ

1971 యుద్ధం తర్వాత కలిసికట్టుగా త్రివిధ దళాల దాడులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments