రోడ్డు ప్రమాదంలో చిక్కిన కాంతార టీమ్.. కొల్లూరులో బస్సు బోల్తా

సెల్వి
సోమవారం, 25 నవంబరు 2024 (12:28 IST)
కన్నడ స్టార్ దర్శకుడు రిషబ్ శెట్టి కథానాయకుడిగా నటిస్తూ డైరెక్ట్ చేసిన చిత్రం కాంతార. ఈ సినిమా సక్సెస్ నేపథ్యంలో ఈ మూవీకి ప్రీక్వెల్‌గా కాంతార ఛాప్టర్-1 సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. 
 
తాజాగా ఈ సినిమా షూటింగ్ కర్ణాటకలోని కొల్లూరు సమీపంలో జడ్కల్ ప్రాంతంలో ఈ సినిమా షూటింగ్ ముగించుకొని 20 మంది జూనియర్ ఆర్టిస్టులతో వస్తోన్న మినీ బస్సు బోల్తా పడింది. 
 
ముదూరులో షూటింగ్ కంప్లీట్ చేసుకొని కొల్లూరు వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.  ఇందులో దాదాపు ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మిగతా వారు స్పల్పంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడ్డ వారినీ సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎస్వీయూ క్యాంపస్‌లో చిరుతపులి.. కోళ్లపై దాడి.. ఉద్యోగులు, విద్యార్థుల్లో భయం భయం

కోనసీమ కొబ్బరి రైతుల సమస్యల్ని 45 రోజుల్లో పరిష్కరిస్తాం.. పవన్ కల్యాణ్

జగన్‌కు టీడీపీ ఎమ్మెల్సీ సవాల్... నిరూపిస్తే పదవికి రాజీనామా

వైఎస్ జగన్‌ను కించపరుస్తూ ట్విట్టర్‌లో పోస్ట్, నారా లోకేష్ వార్నింగ్

చొరబాటుదారులు కేన్సర్ రోగులు వంటివారు : కంగనా రనౌత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments