Webdunia - Bharat's app for daily news and videos

Install App

సరోగసీ ద్వారా నయన-విక్కీ పారెంట్స్.. కస్తూరి ఫైర్.. ఎందుకు?

Webdunia
సోమవారం, 10 అక్టోబరు 2022 (15:15 IST)
కోలీవుడ్ స్టార్ హీరోయిన్, దక్షిణాది లేడి సూపర్ స్టార్ నయనతార, ఆమ భర్త దర్శకుడు విఘ్నేశ్ శివన్ తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. సరోగసి ద్వారా ఈ జంట తల్లిదండ్రులైనారు. 
 
అయితే సరోగసీ ద్వారా పిల్లలను కనబడటంపై సర్వత్రా విమర్శలు వున్నాయి. తాజాగా నటి కస్తూరి చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. 
 
భారత్‌లో సరోగసి బ్యాన్. 2022 నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చింది. క్లిష్ట పరిస్థితుల్లో తప్ప దీనిని ప్రోత్సహించకూడదని.. రానున్న రోజుల్లో దీని గురించి ఎక్కువగా వినబోతున్నామనంటూ ట్వీట్ చేసింది. దీనిపై నయనతార ఫ్యాన్స్ కస్తూరిపై ఫైర్ అవుతున్నారు. 
 
"మీ పని మీరు చూసుకోండని" కామెంట్లు చేస్తున్నారు. దీనిపై ఆమె స్పందిస్తూ.. అర్హత గల న్యాయవాదిగా ఈ చట్టంపై విశ్లేషణ చేసే హక్కు తనకు వుందని.. తాను ఎవర్నీ ఉద్దేశించి ఈ ట్వీట్ పెట్టలేదని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Amaravati: అమరావతి అలా ఎదుగుతుంది.. ఒక ఎకరం రూ.20కోట్లు విక్రయిస్తే.. రూ.80కోట్లు లాభం?

Indian Student: అమెరికాలో కూడా ఇలాంటి ఆటలా? భారతీయ విద్యార్థి అరెస్ట్

రాత్రి బోయ్ ఫ్రెండ్ ఇంటికి వెళ్లింది, తెల్లారేసరికి శవమై కనబడింది, ఏమైంది?

Madhya Pradesh: ఏకలవ్య స్కూల్ ప్రిన్సిపాల్, లైబ్రేరియన్‌.. ఇద్దరూ జుట్టు పట్టుకుని కొట్టుకున్నారు..(video)

వీడి దుంపతెగ... లైవ్ కాన్సెర్ట్‌లోనే కానిచ్చేశాడు.. (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments