Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆఫర్ల కోసం వెంపర్లాడుతున్న కియారా

Webdunia
శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (16:59 IST)
కియారా అద్వానీ అంటే గుర్తొచ్చేది "భరత్ అనే నేను" సినిమా. బాలీవుడ్ నుండి టాలీవుడ్‌కి వచ్చిన ఈ భామ మొదటి చిత్రంలోనే సూపర్‌స్టార్ మహేశ్‌తో నటించే అవకాశాన్ని చేజిక్కించుకుంది. కియారా వచ్చిన అవకాశాన్ని అంది పుచ్చుకుని పెర్‌ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంది. దీంతో అదే నిర్మాణ సంస్థలో మరో చిత్రం చేయడానికి అవకాశం కొట్టేసింది. అయితే ఈ సారి అంచనాలు తలకిందులయ్యాయి. 
 
బోయపాటి దర్శకత్వంలో రామ్‌చరణ్ సరసన "వినయ విధేయ రామ" చిత్రంలో జతకట్టినప్పటికీ, చిత్రం ఆశించిన స్థాయిలో లేకపోయే సరికి కాస్త నిరాశలో పడింది. మరోపక్క బాలీవుడ్‌లో 'అర్జున్‌ రెడ్డి' రీమేక్‌గా వస్తున్న "కబీర్ సింగ్" చిత్రంలో షాహిద్ కపూర్ సరసన నటిస్తోంది. 
 
తెలుగులో ఆఫర్లు లేక బాలీవుడ్ వైపే మొగ్గు చూపుతోంది. 'కబీర్ సింగ్' చిత్రం మరిన్ని ఆఫర్లు తెచ్చిపెడుతుందని బోలెడన్ని ఆశలతో ఉంది. ప్రస్తుతానికి తెలుగులో ఆఫర్లు కరువై అవకాశం కోసం ఎదురుచూస్తోంది. ఏది ఏమైనా ఆమె తెలుగులో నటించడం అనేది మూన్నాళ్ల ముచ్చటగా ముగుస్తుందో లేదో సమయమే నిర్ణయించాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశం-పాకిస్తాన్ మధ్య పూర్తి స్థాయి యుద్ధం జరుగుతుందా?

Jagan Padayatra 2.0 : 2027లో పాదయాత్ర 2.0 చేపడతారు.. గుడివాడ అమర్‌నాథ్

భారత్ దెబ్బకు ఎండిపోతున్న పాక్ నదులు... ఖరీఫ్ సీజన్ నుంచే నీటి కటకటా

భారత్ ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్‌ చేపట్టిందా?.. సిగ్గులేదా ఆ మాట చెప్పడానికి.. పాక్‌ను ఛీకొట్టిన దేశాలు...

కాశ్మీర్‌లో సాగుతున్న ఉగ్రవేట... ఆయుధాలతో ఇద్దరి అరెస్టు - యుద్ధ సన్నద్ధతపై కీలక భేటీ!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments