Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి కటాక్షం వల్లే ఛాన్సులు : సినీనటి లావణ్య త్రిపాఠి

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దయతో కృపాకటాక్షాల వల్లే తనకు తెలుగు, తమిళ సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయని సినీనటి లావణ్య త్రిపాఠి చెప్పుకొచ్చింది.

Webdunia
బుధవారం, 31 జనవరి 2018 (12:57 IST)
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దయతో కృపాకటాక్షాల వల్లే తనకు తెలుగు, తమిళ సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయని సినీనటి లావణ్య త్రిపాఠి చెప్పుకొచ్చింది. ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. 
 
శ్రీనివాసున్ని దర్శించుకుంటే మనస్సుకు ఎంతో ప్రశాంతంగా ఉంటుందని, తన ప్రతి సినిమా పూర్తయిన తర్వాత స్వామివారిని దర్శించుకుంటూనే ఉన్నానని, ఫిబ్రవరి 9వ తేదీన సాయిధరమ్ తేజ్‌తో కలిసి నటించిన "ఇంటిలిజెంట్" సినిమా విడుదల కాబోతుందని చెప్పారు. ఈ చిత్రం సక్సెస్ అయి, తమకు మరిన్ని అవకాశాలు వచ్చేలా చూడాలని శ్రీవారిని ప్రార్థించినట్లు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నీకెన్నిసార్లు చెప్పాలి... నన్ను కలవడానికి ఢిల్లీకి రావాలని? లోకేశ్‌కు ప్రధాని ప్రశ్న!

Hyderabad: నెలవారీ బస్ పాస్ హోల్డర్ల కోసం మెట్రో కాంబో టికెన్

పాకిస్థాన్‌కు మరో షాకిచ్చిన కేంద్రం... దిగుమతులపై నిషేధం!

Class 11 Exam: పొలంలో తొమ్మిది మందిచే అత్యాచారం.. 11వ తరగతి పరీక్షలకు బాధితురాలు

16 యేళ్ల మైనర్ బాలుడుపై 28 యేళ్ళ మహిళ అత్యాచారం.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

తర్వాతి కథనం
Show comments