Webdunia - Bharat's app for daily news and videos

Install App

"లైగర్‌''కు షాకిచ్చిన సెన్సార్ బోర్డు - 'ఎఫ్' వర్డ్ సీన్లకు కత్తెర

Webdunia
గురువారం, 18 ఆగస్టు 2022 (16:42 IST)
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో రూపొందిన "లైగర్" చిత్రం ఈ నెల 25వ తేదీన విడుదలకానుంది. హిందీ, తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. అయితే, ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్నట్టు సమాచారం. 
 
ఈ చిత్రాన్ని చూసిన సెన్సార్ సభ్యులు ఒకటి, రెండు కాదు ఏకంగా ఏడు చోట్ల కత్తెర వేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో అనేక అభ్యంతర సన్నివేశాలు ఉన్నాయని, వాటిని పూర్తిగా తొలగించాలంటూ సెన్సార్ బోర్డు సభ్యులు జట్టుకు తెలిపారు. సాధారణంగా విజయ్ దేవరకొండ చిత్రంలో అధికంగా బోల్డ్ డైలాగులు ఉంటాయి. 
 
ఇక 'ఊరమాస్' డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తోడయితే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. పైగా, ఇందులో ఎఫ్ వర్డ్ సన్నివేశాలు అధికంగానే ఉన్నాయని, వీటన్నింటినీ తొలగించాల్సిందేనంటూ సెన్సార్ బోర్డు సభ్యులు తేల్చి చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ranganna: వైఎస్ వివేకానంద రెడ్డి కేసు.. రంగన్న భార్య సుశీలమ్మకు సిట్ నోటీసులు

Pahalgam: ఎల్ఓసి వద్ద ఉద్రిక్తత.. భూగర్భ బంకర్లను శుభ్రం చేస్తున్నారు..

35 తుపాకులు సిద్ధం చేసుకోండి?: గుర్రాలపై తీసుకెళ్లిన వ్యక్తి ఫోన్ సంభాషణ

Lecturer: లెక్చరర్‌ రాజీనామా: చెప్పుతో దాడి చేసిన విద్యార్థిని సస్పెండ్

కర్రెగుట్టలో భారీ ఎన్‌కౌంటర్‌: ఎన్‌కౌంటర్‌లో 28 మంది మావోల మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments