Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి ఒకటి కాదు.. రెండు కాదు.. రూ.40లక్షలు సాయం చేశారు.. ఎవరు? (video)

Webdunia
బుధవారం, 15 మార్చి 2023 (19:06 IST)
మెగాస్టార్ చిరంజీవిపై విలన్‌గా చేసిన తమిళ నటుడు పొన్నాంబళం ఆసక్తికర విషయాలు బయటపెట్టారు. తన బ్రదర్ డ్రింక్ పాయిజన్ కలపడం వల్ల ఓ కిడ్నీ కోల్పోయిన ఆయన పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సమయంలో ఆదుకున్నాడని తెలిపాడు.  
 


తన ఆరోగ్యం క్షీణిస్తున్న టైంలో ఎవరినడగాలో తెలియక చిరంజీవిని అడిగితే... లక్షో రెండు లక్షల సాయం చేస్తారనుకుంటే.. తానున్నానని చెప్పి ఐదు నిమిషాల్లో దగ్గరలో వున్న అపోలోకి వెళ్లి అడ్మిట్ అవ్వమన్నారు. అక్కడ తనను ఎంట్రీ ఫీజు కూడా అడగలేదని.. మొత్తం రూ.40లక్షలు అయ్యింది.. అది ఆయనే చూసుకున్నారని పొన్నాంబళం తెలిపాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత నుంచి చుక్కనీరు పోనివ్వం... అన్నీ మేమే వాడుకుంటాం : ప్రధాని మోడీ

1971 యుద్ధం తర్వాత కలిసికట్టుగా త్రివిధ దళాల దాడులు

Operation Sindoor: స్పందించిన సెలెబ్రిటీలు... జై హింద్ ఆపరేషన్ సింధూర్

భారత సైన్యం ధ్వంసం చేసిన ఉగ్రస్థావరాలు ఇవే...

#OperationSindoor ఢిల్లీలో హై అలర్ట్- పంజాబ్‌లో విమానం కూలింది.. ఏమైంది? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments