Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెక్రెట్‌గా వివాహం చేసుకున్న మ‌ధుశాలినీ

Webdunia
శుక్రవారం, 17 జూన్ 2022 (20:35 IST)
Madhushalini, Gokul Anand
హీరోయిన్ల పెండ్లిళ్లు వ‌రుస‌గా జ‌రిగిపోతున్నాయి. ఇటీవ‌లే న‌య‌న‌తార ప్రేమించిన‌వాడినే వివాహం చేసుకుంది. ఇప్పుడు ఆమె బాట‌లో మ‌ధుశాలినీ చేరింది. ఇటీవ‌లే `9 అవ‌ర్స్‌` అనే వెబ్ సిరీస్ ప్ర‌మోష‌న్‌కు వ‌చ్చిన‌ప్పుడు పెండ్లి గురించి దాట‌వేసింది. తాజాగా ఈనెల 16న హైద‌రాబాద్ ప‌రిమిత స‌భ్యుల‌తో వివాహం చేసుకుని ఫొటోను పోస్ట్ చేసింది. మధు షాలిని & గోకుల్ ♥️ లవ్ అంటూ కాప్ష‌న్ కూడా పెట్టింది. `మేము అందుకున్న ప్రేమకు ధన్యవాదాలు. మేము మా జీవితంలోని కొత్త అధ్యాయం కోసం మా హృదయాలలో ఆశ, కృతజ్ఞతతో ఎదురుచూస్తున్నాము అంటూ పోస్ట్‌లో పేర్కొంది.
 
త‌మిళంలో బిజీగా వుండ‌డంతో తెలుగులో గేప్ తీసుకున్న‌ట్లు చెప్పింది. గోకుల్ ఆనంద్ కోలీవుడ్‌లో హీరోగా చేయ‌డంతోపాలు ప‌లు వెబ్ సిరీస్ చేశాడు. వీరిద్ద‌రు పంచాక్ష‌రం అనే సినిమాలో న‌టించారు. అప్ప‌టినుంచి వీరి ప్రేమ చిగురించి ఇప్ప‌టికి పెండ్లిదాకా వ‌చ్చింది. ఆమె పెట్టిన పోస్ట్‌కు నెటిజ‌న్లు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు.  మ‌ధుశాలినీ త్వ‌ర‌లో నిర్మాత‌గా కూడా మార‌బోతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Lahore: లాహోర్‌లో శక్తివంతమైన పేలుళ్లు- భద్రత కట్టుదిట్టం

Balochistan: బలూచిస్తాన్‌లో 14మంది పాకిస్థాన్ సైనికులు మృతి.. బాధ్యత వహించిన బీఎల్ఏ (video)

Malala Yousafzai: భారతదేశం-పాకిస్తాన్ దేశాలు సంయమనం పాటించాలి.. మలాలా యూసఫ్ జాయ్

Operation Sindoor impact: పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకుంటుంది.. ఈ యుద్ధాన్ని చివరి వరకు తీసుకెళ్తాం

Rahul Gandhi: రాహుల్ గాంధీ పార్లమెంటరీ సభ్యత్వం సవాలు- పిటిషన్ కొట్టివేత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments