Webdunia - Bharat's app for daily news and videos

Install App

మన్సూర్ అలీఖాన్‌కు రూ.లక్ష జరిమానా.. చెన్నై హైకోర్టు నిరాకరణ

సెల్వి
బుధవారం, 31 జనవరి 2024 (15:55 IST)
సినీ నటి త్రిష- నటుడు మన్సూర్ అలీఖాన్ వివాదం తెలిసిందే. ఈ వ్యవహారంలో మన్సూర్ అలీఖాన్‌కు రూ.లక్ష రూపాయల జరిమానా విధించబడదని చెన్నై హైకోర్టు నిరాకరించింది. ఓ కార్యక్రమంలో నటుడు మన్సూర్ అలీఖాన్ నటి త్రిష వివాదాస్పద రీతిలో ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 
 
లియో చిత్రంలో త్రిషతో రేప్ సీన్ వుంటుందని అనుకున్నానని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై నటి త్రిష, ఖుష్భూ, రోజా ఖండించారు. అనంతరం మన్సూర్ అలీఖాన్‌పై రెండు విభాగాలపై కేసు నమోదు చేయబడింది. దీనిపై మన్సూర్ వివరణ ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Big Boss in AP Liquor Scam: ఏపీ మద్యం కుంభకోణం-బిగ్ బాస్ జగన్‌ను జైలుకు పంపాలి సోమిరెడ్డి కామెంట్స్

Leopard : తిరుమలలో చిరుతపులి కదలికలు- భయాందోళనలో భక్తులు- టీటీడీ అలెర్ట్

KTR: తెలంగాణలో రాహుల్ గాంధీ ఈ ప్రాంతాల్లో పర్యటించాలి.. కేటీఆర్ డిమాండ్

Telangana: మావోయిస్టులతో చర్చలు జరపండి.. హింస వద్దు.. లెఫ్ట్ పార్టీలు

Rahul Gandhi: ఇతరులు ఏమి చెబుతున్నారో వినడం నేర్చుకున్నాను.. రాహుల్ గాంధీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments