Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య పేరుతో రెస్టారెంట్ ప్రారంభించిన హీరో మహేష్ బాబు

Webdunia
గురువారం, 8 డిశెంబరు 2022 (09:43 IST)
సూపర్ స్టార్ మహేష్ బాబు తన భార్య నమ్రత శిరోద్కర్ పేరుతో ఓ రెస్టారెంట్‌ను ప్రారంభించారు. హైదరాబాద్ నగరంలోని ప్రధాన వీఐపీ ఏరియా అయినా బంజారాహిల్స్‌లో తెలంగాణ భవన్ పక్కన ఏఎన్ పేరుతో ఈ రెస్టారెంట్‌ను నెలకొల్పారు. అది గురువారం నుంచి ప్రజలకు అందుబాటులోకిరానుంది. 
 
మహేష్ బాబు ఇప్పటికే సినిమా థియేటర్లు ప్రారంభించారు. తాజాగా ఫుడ్ బిజినెస్‌లోకి కూడా అడుగుపెట్టారు. ఏఎన్ పేరుతో రెస్టారెంట్‌ను ప్రారంభించారు. "ఏ" అంటే ఏషియన్.. "ఎన్" అంటే నమ్రత. అంటే ఆయన భార్య పేరు అని చెబుతున్నారు. ఈ రెస్టారెంట్‌ను పూజాకార్యక్రమాలతో నమ్రత రెస్టారెంట్‌ను ప్రారంభించారు.
 
దీన్ని గ్రాండ్‌గా తీర్చిదిద్దారు. అదేసమయంలో ధరలు కూడా ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండేలా జాగ్రత్త పడ్డారు. దుబాయ్‌లో ఉన్న మహేష్ బాబు గురువారం ఈ రెస్టారెంట్‌కు రానున్నట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కన్నడ నటి రన్యా రావు బెయిల్ పిటిషన్‌‌పై విచారణ : ఏప్రిల్ 17కి వాయిదా

తిరుపతి-కాట్పాడి రైల్వే లైన్: ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు

పోలీసుల బట్టలు ఊడదీసి నిలబెడతానన్న జగన్: అరటి తొక్క కాదు ఊడదీయడానికి...

అనన్ త పద్ చాయే ట్రెండ్ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన తమిళ విద్యార్థులు (video)

ప్రకాశం బ్యారేజ్‌లో దూకేసిన మహిళ - కాపాడిన ఎన్డీఆర్ఎఫ్.. శభాష్ అంటూ కితాబు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments