Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ‌హేష్ - న‌మ్ర‌త పెళ్లి రోజునాడు ఏం చేసారో తెలుసా..?

Webdunia
సోమవారం, 11 ఫిబ్రవరి 2019 (19:55 IST)
మహేష్ బాబు, నమ్రత ఆదివారం తమ 14వ పెళ్లి రోజును జరుపుకున్నారు. మహేష్ బాబు ఓ వైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే.. మ‌రోవైపు సామాజిక, సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొంటుంటారు. భార్య నమ్రతా శిరోద్కర్ సారథ్యంలో మ‌హేష్ ఇప్పటికే చాలా సేవా కార్యక్రమాలు చేపట్టారు.
 
అనాథ పిల్లల కోసం సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇటీవ‌ల‌ గచ్చిబౌలిలో ప్రారంభించిన ఏఎంబీ సినిమాస్‌లో అనాథ పిల్లల కోసం  స్పైడర్ మ్యాన్ సినిమాను ప్రదర్శించారు. ఇప్పుడు తమ పెళ్లిరోజు సందర్భంగా మహేష్, నమ్రత దంపతులు అంధ బాలలకు ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. 
 
అవును..అది కూడా 650 మంది అంధ బాలలకు విందు ఏర్పాటు చేశారు. బేగంపేటలోని దేవనార్ స్కూల్ ఆఫ్ బ్లైండ్ విద్యార్థులకు మహేష్ బాబు టీం ఈ విందు ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా బాలలంతా మహేష్, నమ్రత దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపారు. తమకు ఒకపూట అన్నదానం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు: మళ్లీ చిక్కుల్లో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి

సింధూర్ ఎఫెక్ట్: మౌలానా మసూద్ అజార్ కుటుంబంలో పది మంది పోయారు..

ఆపరేషన్ సిందూర్‌ కోసం ఉపయోగించిన యుద్ధ విమానాలు ఏవి?

Operation Sindoor ఆపరేషన్ సింధూర్: పాకిస్తాన్‌లోని అమెరికా పౌరులు జాగ్రత్త..

పహల్గాం దాడితో యావత్ దేశం రగిలిపోయింది : భారత విదేశాంగ శాఖ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments