Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిల్ గేట్స్‌ను కలిసిన సూపర్ స్టార్ మహేష్ బాబు

Webdunia
బుధవారం, 29 జూన్ 2022 (13:56 IST)
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు దంపతులు ప్రపంచ కుబేరుడు, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్‌తో భేటీ అయ్యారు. ప్రస్తుతం న్యూయార్క్ పర్యటనలో మహేష్ దంపతులు ఎంజాయ్ చేస్తున్నారు.
 
ఈ క్రమంలో న్యూయార్క్‌లో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్‌ను కలిశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఆయన షేర్ చేశారు. "బిల్ గేట్స్‌ను కలవవడం చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రపంచంలోని అతి గొప్ప విజనరీల్లో ఆయన ఒకరు. అంతకంటే ఎక్కువ వినయవంతులు. నిజంగా ఒక స్ఫూర్తి" అని మహేష్ బాబు అన్నారు. 
 
కాగా, మరో రెండు రోజుల్లో మహేష్ బాబు భారత్‌కు రానున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వం వహించే చిత్రంలో ఆయన నటిస్తారు. ఆ తర్వాత పూజా హెగ్డే చిత్రంలో మహేష్ బాబు నటిస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

జమిలి ఎన్నికలను వ్యతిరేకించడంలో రాజకీయకోణం ఉంది : వెంకయ్య నాయుడు

వర్షం పడుతుంటే చెట్టు కింద నిల్చున్న విద్యార్థులు: పిడుగుపడటంతో ఆస్పత్రిలో చేరిక (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments