Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ‌హేష్ ఆ డైరెక్ట‌రుకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడా..?

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు - బ్లాక్‌బ‌ష్ట‌ర్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబినేష‌న్లో రూపొందిన సంచ‌ల‌న చిత్రం భ‌ర‌త్ అనే నేను. డి.వి.వి.దాన‌య్య నిర్మించిన భ‌ర‌త్ అనే నేను ఈ నెల 20న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు సిద్ధ‌మైంది. ఈ సినిమా త

Webdunia
గురువారం, 19 ఏప్రియల్ 2018 (17:03 IST)
సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు - బ్లాక్‌బ‌ష్ట‌ర్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబినేష‌న్లో రూపొందిన సంచ‌ల‌న చిత్రం భ‌ర‌త్ అనే నేను. డి.వి.వి.దాన‌య్య నిర్మించిన భ‌ర‌త్ అనే నేను ఈ నెల 20న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు సిద్ధ‌మైంది. ఈ సినిమా త‌ర్వాత వంశీ పైడిప‌ల్లితో సినిమా చేయ‌నున్నాడు అనే విష‌యం తెలిసిందే. ఈ సినిమా జూన్ నెలలో స్టార్ట్ కానుంది. ఈ మూవీ త‌ర్వాత మ‌హేష్‌ ఎవ‌రితో సినిమా చేయ‌నున్నాడు అనేది ఆస‌క్తిగా మారింది. 
 
అయితే... ఈ స‌స్పెన్స్‌కి తెర దించుతూ వంశీ పైడిప‌ల్లితో చేయ‌నున్న సినిమా త‌ర్వాత సుకుమార్‌తో సినిమా చేయ‌నున్న‌ట్టు ఎనౌన్స్ చేసాడు. ఆ త‌ర్వాత అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగ‌తో సినిమా చేయ‌నున్న‌ట్టు తెలియ‌చేసాడు. ఆత‌ర్వాత మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌తో సినిమా చేయ‌నున్న‌ట్టు చెప్పారు. అయితే... సుకుమార్ సినిమా త‌ర్వాత సందీప్ రెడ్డితో చేస్తాడా... లేక త్రివిక్ర‌మ్‌తో చేస్తాడా అనేది తెలియాల్సివుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లయిన 15 రోజులకే ముగ్గురు పిల్లల తల్లిని రెండో పెళ్లి చేసుకున్న వ్యక్తి!

పాకిస్థాన్‌తో సింధూ నదీ జలాల ఒప్పందం రద్దు : కేంద్రం సంచలన నిర్ణయం!!

Vinay Narwal Last Video: భార్యతో వినయ్ నర్వాల్ చివరి వీడియో- నెట్టింట వైరల్

Sadhguru: ఉగ్రవాదులు కోరుకునేది యుద్ధం కాదు.. ఏదో తెలుసా? ఐక్యత ముఖ్యం: సద్గురు

Pahalgam: పహల్గామ్ ఘటన: పాక్ పౌరులు 48గంటల్లో భారత్‌ నుంచి వెళ్లిపోవాల్సిందే.. కేంద్రం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

తర్వాతి కథనం
Show comments