Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరో మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి కన్నుమూత

Webdunia
బుధవారం, 28 సెప్టెంబరు 2022 (08:23 IST)
తెలుగు స్టార్ హీరో మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆమె హైదరాబాద్ నగరంలోని నివాసంలోనే బుధవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెల్సిన అనేక మంది సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు ట్వీట్స్ చేస్తున్నారు. 
 
కాగా, హీరో కృష్ణకు ఇద్దరు భార్యలు కాగా, వారిలో ఒకరు ఇందిరాదేవి. మరొకరు విజయనిర్మల. ఈమె గతంలో చనిపోగా, ఇపుడు ఇందిరాదేవి కన్నుమూశారు. కృష్ణా - ఇందిరాదేవిలకు రమేష్ బాబు, మహేష్ బాబులతో పాటు కుమార్తెలు పద్మావతి, మంజుల, ప్రియదర్శిని ఉన్నారు.
 
వీరిలో రమేష్ బాబు అనారోగ్యంతో ఇటీవల చనిపోయిన విషయం తెల్సిదే. ఇపుడు ఇందిరాదేవి చనిపోవడంతో కృష్ణ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కాగా, కృష్ణ - విజయనిర్మల దంపతుల కుమారుడే హీరో నరేష్ కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Beer : రూ.10వేల కోసం ప్రాణం పోయింది- ఏడాది క్రితమే పెళ్లి.. 8 రోజుల బిడ్డ కూడా?

Monkeys: యూపీలో ఎయిర్‌గన్‌తో కోతుల్ని కాల్చి చంపేశాడు.. నెలలో 60 వానరాలు హతం

Nellore : నెల్లూరు ఫైనాన్షియర్‌ చిన్నయ్యను నిద్రలోనే హత్య చేశారు... ఏమైంది?

హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ మాక్ డ్రిల్స్ చేస్తారంటే...?

మాకేదన్నా జరిగితే అక్కడ ఒక్కరు కూడా మిగలరు : పాక్ రక్షణ మంత్రి వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments