Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆమె నా అపురూప బహుమతి... మహేష్ బాబు ట్వీట్, రాజస్థాన్ మంత్రులుగా ముగ్గురు బాలికలు

నేడు జాతీయ బాలికల దినోత్సవం. ఈ సందర్భంగా టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు తన కుమార్తె సితార గురించి ట్వీట్ చేశారు. తనకు తన కుమార్తె సితార అపురూపమైన బహుమతి అనీ, ఆమెను చూస్తే తనకు ఎంతో గర్వంగా ఉంటుందనీ, కుమార్తెలను కలిగిన ప్రతివారూ ఇలాగే గర్వంగా ఉంటారని ట్

Webdunia
బుధవారం, 25 జనవరి 2017 (14:05 IST)
నేడు జాతీయ బాలికల దినోత్సవం. ఈ సందర్భంగా టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు తన కుమార్తె సితార గురించి ట్వీట్ చేశారు. తనకు తన కుమార్తె సితార అపురూపమైన బహుమతి అనీ, ఆమెను చూస్తే తనకు ఎంతో గర్వంగా ఉంటుందనీ, కుమార్తెలను కలిగిన ప్రతివారూ ఇలాగే గర్వంగా ఉంటారని ట్వీట్లో పేర్కొన్నారు.
 
జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా రాజస్థాన్ లో ముగ్గురు బాలికలు ఒకరోజు మంత్రులుగా ప్రమాణం చేశారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖకు మంత్రులుగా ఈ రోజు ప్రమాణం చేసిన ఈ బాలికలు, అధికారం తమ చేతుల్లోకి రాగానే తొలుత అంగన్వాడీ వర్కర్లకు 10,500 సెల్ ఫోన్లను పంపిణీ చేశారు. అలాగే 282 మంది మహిళలకు ఐ-పాడ్లను అందించారు. 
 
ఆ తర్వాత మాట్లాడుతూ... అబ్బాయిలకన్నా అమ్మాయిలు ఎందులోనూ తక్కువ కాదని చెప్పారు. అమ్మాయిలకు అవకాశాలిస్తే ఎంతటి ఎత్తుకైనా ఎదుగుతారని వారు అన్నారు. ఒకరోజు మంత్రులుగా వారు ఈ రోజు మొత్తం వ్యవహరించనున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments