Webdunia - Bharat's app for daily news and videos

Install App

"మ‌హ‌ర్షి" తెలుగు రాష్ట్రాల్లో ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్ ఎంత‌..?

Webdunia
శుక్రవారం, 17 మే 2019 (12:40 IST)
సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు హీరోగా వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన సంచ‌ల‌న చిత్రం "మ‌హ‌ర్షి". మ‌హేష్ స‌ర‌స‌న పూజా హేగ్డే న‌టించ‌గా అల్ల‌రి న‌రేష్ కీల‌క పాత్ర పోషించారు. అశ్వ‌నీద‌త్, దిల్ రాజు, పీవీపీ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు. మ‌హేష్ 25వ చిత్ర‌మైన మ‌హ‌ర్షి రికార్డు స్థాయి క‌లెక్ష‌న్స్‌తో స‌క్స‌స్ ఫుల్‌గా ర‌న్ అవుతోంది. 
 
తెలుగు రాష్ట్రాల్లో ఫ‌స్ట్ వీక్ షేర్.. 
నైజాం -  రూ.21.67 కోట్లు 
సీడెడ్ - రూ.7.45 కోట్లు
ఉత్త‌రాంధ్ర‌ - రూ.7.47 కోట్లు
గుంటూరు - రూ.6.43 కోట్లు
ఈస్ట్ - రూ.5.63 కోట్లు
వెస్ట్ -  రూ.4.34 కోట్లు
కృష్ణ‌ - రూ.4.28 కోట్లు
నెల్లూరు - రూ.2.10 కోట్లు
మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఫ‌స్ట్ వీక్ షేర్ - రూ.59.37 కోట్లు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నమో మిసైల్ కొట్టే దెబ్బకు పాకిస్తాన్ వరల్డ్ మ్యాప్‌లో కనబడదు: నారా లోకేష్

పాకిస్థాన్ జిందాబాద్ అనే వారి కాళ్లు నిర్ధాక్షిణ్యంగా విరగ్గొట్టాలి : సీఎం హిమంత

నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఆ 13 ఏళ్ల విద్యార్థి: 23 ఏళ్ల లేడీ టీచర్ షాకింగ్ న్యూస్

Pawan Kalyan: రైతన్నలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.. పవన్ కల్యాణ్ (video)

Aghori లేడీ కాదు, అవాక్కయ్యారా? చంచల్ గూడ జైలుకి అఘోరి శ్రీనివాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

తర్వాతి కథనం
Show comments