Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రముఖ మలయాళ నటుడు కొట్టాయం ప్రదీప్ గుండెపోటుతో మృతి

Webdunia
గురువారం, 17 ఫిబ్రవరి 2022 (11:47 IST)
ప్రముఖ మలయాళ నటుడు కొట్టాయం ప్రదీప్ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. ఆయన వయసు 61 యేళ్లు. అలాగే, హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా  ప్రదీప్ మరణాన్ని ధృవీకరిస్తూ, ప్రదీప్ ఆత్మకు శాంతికలగాలని నివాళులు అర్పించారు. 
 
కొట్టాయం ప్రదీప్ తన 40 సంవత్సరాల వయస్సులో 2001లో సినిమాల్లోకి అడుగుపెట్టాడు. అతను 70కి పైగా సినిమాల్లో నటించారు. ప్రముఖ హాస్య నటుడుగా పేరుగాంచారు. ప్రదీప్ తొలిసారిగా ఐవి శశి దర్శకత్వం వహించిన 'ఈనాడు ఎనలే వారే' చిత్రంలో నిపించారు. మలయాళ పరిశ్రమలో తన ప్రారంభ రోజుల్లో, అతను జూనియర్ ఆర్టిస్ట్‌గా పనిచేశారు. 
 
ఆయన నటించి సూపర్ హిట్ అయిన చిత్రాల్లో ఆడు ఒరు భీగర జీవి ఆను, ఒరు వడక్కన్ సెల్ఫీ, లైఫ్ ఆఫ్ జోసుట్టి, కుంజిరామాయణం, అమర్ అక్బర్ ఆంటోని వంటివి అనేకం ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు: మళ్లీ చిక్కుల్లో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి

సింధూర్ ఎఫెక్ట్: మౌలానా మసూద్ అజార్ కుటుంబంలో పది మంది పోయారు..

ఆపరేషన్ సిందూర్‌ కోసం ఉపయోగించిన యుద్ధ విమానాలు ఏవి?

Operation Sindoor ఆపరేషన్ సింధూర్: పాకిస్తాన్‌లోని అమెరికా పౌరులు జాగ్రత్త..

పహల్గాం దాడితో యావత్ దేశం రగిలిపోయింది : భారత విదేశాంగ శాఖ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments