Webdunia - Bharat's app for daily news and videos

Install App

కడలి అలను.. మనసు స్వేచ్ఛను... ఎవరూ ఆపలేరు... మళ్లీ మళ్లీ చూశా ట్రైలర్

Webdunia
మంగళవారం, 22 జనవరి 2019 (12:14 IST)
యువ హీరోహీరోయిన్లు అనురాగ్ కొణిదెన - శ్వేతా అవస్థి జంటగా నటించిన చిత్రం మళ్లీ మళ్లీ చూశా. ఈ చిత్రం ట్రైలర్‌ను ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు చేతుల మీదుగా విడుదలైంది. సాయిదేవ రమణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కోటేశ్వర రావు నిర్మించారు. 
 
ఈ చిత్రం టైటిల్‌కి తగినట్టుగానే ప్రేమ భావనలకు సంబంధించిన సన్నివేశాలపై ఈ టీజర్‌ను కట్ చేశారు. 'పక్షులు ఆకాశంలోనే ఎగరాలి.. ఆడిటోరియంలో కాదు. అలాగే మనుషులు కూడా మనస్ఫూర్తిగానే బతకాలి.. మనీస్ఫూర్తిగా కాదు" అంటూ చెప్పే డైలాగు, "కడలి అలను .. కాలం పరుగును.. మనసు స్వేచ్ఛను ఎవరూ ఆపలేరు" అనే డైలాగ్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి. శ్రవణ్ భరద్వాజ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

35 తుపాకులు సిద్ధం చేసుకోండి?: గుర్రాలపై తీసుకెళ్లిన వ్యక్తి ఫోన్ సంభాషణ

Lecturer: లెక్చరర్‌ రాజీనామా: చెప్పుతో దాడి చేసిన విద్యార్థిని సస్పెండ్

కర్రెగుట్టలో భారీ ఎన్‌కౌంటర్‌: ఎన్‌కౌంటర్‌లో 28 మంది మావోల మృతి

మరో మహిళతో భర్త అక్రమ సంబంధం.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య (video)

Pakistani nationals: రాజస్థాన్‌లో 400 మందికి పైగా పాకిస్తానీయులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments