Webdunia - Bharat's app for daily news and videos

Install App

Avatar 2 చూస్తూ గుండెపోటుతో వ్యక్తి మృతి

Webdunia
శనివారం, 17 డిశెంబరు 2022 (16:32 IST)
జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించిన ఈ విజువల్ వండర్‌ అవతార్ 2 చూడటానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. తాజాగా అవతార్ సినిమా చూస్తూ ఏపీకి చెందిన ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. కాకినాడ జిల్లాలో పెద్దాపురం ఈ విషాదం చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. లక్ష్మీ రెడ్డి అనే వ్యక్తి తన సోదరుడితో కలిసి అవతార్-2 సినిమాకు వెళ్లాడు. సినిమా మధ్యలో శ్రీనుకు గుండెపోటు రావడంతో ఒక్కసారిగా అక్కడే కూలిపోయాడు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ లక్ష్మీరెడ్డి గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. 
 
ఇక భారీ అంచనాల నడుమ రిలీజైన అవతార్‌-2 అంతే స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక కలెక్షన్‌లు సాధించిన హాలీవుడ్‌ మూవీగా సరికొత్త రికార్డు సృష్టించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments