Webdunia - Bharat's app for daily news and videos

Install App

గొడవలు పక్కనబెట్టి 'బైరవం' షూటింగుకు వెళ్లిన మంచు మనోజ్!!

ఠాగూర్
శుక్రవారం, 13 డిశెంబరు 2024 (08:33 IST)
కుటుంబ గొడవలతో ప్రముఖ సినీ హీరో మంచు మోహన్ బాబు కుటుంబం గత మూడు రోజులుగా వార్తల ప్రధాన శీర్షికల్లో నిలించింది. తనకు, తన కుటుంబానికి హాని ఉందంటూ ఆయన కుమారుడు మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, మనోజ్‌ బాబుపై కూడా ఆయన ఫిర్యాదు చేశారు. ఒక చానెల్ ప్రతినిధిపై దాడి చేసిన మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదైంది. పోలీసుల సూచనలతో తన వ్యక్తిగత సిబ్బందిని, బౌన్సర్లను ఆయన బుధవారం సాయంత్రమే మంచు మనోజ్ వెనక్కి పంపించేశారు. 
 
ఈ పరిణామాల నేపథ్యంలో మంచు మనోజ్ వివాదాలకు ఫుల్‌స్టాఫ్ పెట్టారు. తన తాజా చిత్రం బైరవం షూటింగుకు వెళ్లిపోయారు. ఈ చిత్రంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్‌, నారా రోహిత్ ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. అదితి శంకర్, దివ్య పిళ్లై, ఆనంది హీరోయిన్లుగా నటిస్తున్నారు. విజయ్ కనకమేడల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మేమేం తక్కువ తినలేదంటున్న పాకిస్థాన్ : గగనతలం - సరిహద్దులు మూసివేత..

Duvvada Srinivas : నేను ఎప్పుడూ పార్టీకి ద్రోహం చేయలేదు.. లంచాలు తీసుకోలేదు.. జగన్‌కు థ్యాంక్స్

పహల్గాంలో ఉగ్రదాడి.. ఢిల్లీలోని పాక్ హైకమిషన్‌లోకి కేక్ బాక్స్‌తో వెళ్లిన వ్యక్తి - Video Viral

పహల్గామ్ ఉగ్రదాడి.. చిక్కుల్లో సీమా హైదర్... పాక్‌కు వెళ్లిపోవాల్సిందేనా?

కాశ్మీర్ నుంచి 6 గంటల్లో 3337 మంది వెళ్లిపోయారు : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

తర్వాతి కథనం
Show comments