Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీడియా ప్రతినిధులకు బుద్ధి లేదా? ఆ లోగోలు లాక్కొండయ్యా: మంచు ఆగ్రహం

Webdunia
గురువారం, 13 జులై 2023 (20:21 IST)
మంచు మోహన్ బాబు. ఈయన గురించి తెలియనివారు వుండరు. సినీ ఇండస్ట్రీలో ఆయనది ప్రత్యేకశైలి అంటుంటారు. ఎందుకంటే ఏదైనా ముఖం మీదే చెప్పేస్తుంటారు. అంతేకాదు... ఆగ్రహం వస్తే ఎట్టి పరిస్థితుల్లో ఆగరు. అదే మరోసారి జరిగింది.
 
హైదరాబాదు నగరంలోని షాద్ నగర్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి మంచు మోహన్ బాబు వచ్చారు. ఇంకేముంది, ఆయన ఎందుకు వచ్చారో తెలుసుకునేందుకు స్థానిక మీడియా ప్రతినిధులు మైకులు పట్టుకుని ఆయన వద్దకు వెళ్లారు. వారిని చూడగానే మంచువారికి చిర్రెత్తుకొచ్చింది.
 
ఆయన స్పందన కోసం మీడియా ప్రతినిధులు ప్రయత్నిస్తుండటంతో... మీడియా ప్రతినిధులకు బుద్ధి లేదా? వారి లోగోలను లాక్కొండయ్యా అంటూ బౌన్సర్లకు సూచన చేసారు. దీనితో అక్కడి పరిస్థితి కాస్త గందరగోళంగా మారింది. మీడియాపై అంతలా మంచు మోహన్ బాబు ఎందుకు ఫైర్ అయ్యారనేది చర్చనీయాంశంగా మారింది. ఏదో ఆస్తి విషయాన్ని ఆయన గోప్యంగా వుంచదలిచారనే ప్రచారం జరుగుతోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కుక్కను నేలకేసికొట్టి రాక్షసానందం పొందిన వ్యక్తి (Video)

కాబోయే అల్లుడుతో పారిపోయిన అత్త!!

బధిర బాలికపై అఘాయిత్యం... ప్రైవేట్ భాగాలపై సిగరెట్‌తో కాల్చిన నిందితుడు..

అనారోగ్యానికి గురైన భర్త - ఉద్యోగం నుంచి తీసేసిన యాజమాన్యం .. ప్రాణం తీసుకున్న మహిళ

స్నేహానికి వున్న పవరే వేరు. ఏంట్రా గుర్రమా? గర్వంగా వుంది: చంద్రబాబు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

తర్వాతి కథనం
Show comments