Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా నాన్న నిజస్వరూపం చూపిస్తారు: మంచు విష్ణు

Webdunia
శుక్రవారం, 30 అక్టోబరు 2020 (22:28 IST)
తిరుమల శ్రీవారిని ఈరోజు తెల్లవారుజామున దర్సించుకున్నారు సినీనటులు మంచు లక్ష్మి, మంచు విష్ణు. విఐపి విరామ దర్సనా సమయంలో స్వామి సేవలో పాల్గొన్నారు. చాలా రోజుల తరువాత తిరుమల శ్రీవారిని దర్సించుకున్నారు లక్ష్మి, విష్ణు. 
 
ఆలయం నుంచి బయటకు వచ్చిన ఇద్దరు సినీప్రముఖులతో ఫోటోలు తీసుకునేందుకు అభిమానులు ఎగబడ్డారు. సన్ ఆఫ్ ఇండియా సినిమా షూటింగ్ తిరుపతిలో జరుగుతోంది. మా నాన్న మోహన్ బాబు కీ రోల్. ఆ సినిమాలో నాన్న అద్భుతమైన నటనను కనబరిచారు. యాక్టింగ్‌లో ఆయన నిజస్వరూపాన్ని త్వరలో ప్రేక్షకులు చూస్తారు.
 
అలాగే నేను నటించిన మోసగాళ్ళు సినిమా పూర్తయ్యింది. శ్రీను వైట్లతో ఒక సినిమా త్వరలో చేస్తున్నా. ఈ సినిమాలన్నీ విజయవంతం కావాలని శ్రీవారిని ప్రార్థించాను. చాలా ఆనందంగా ఉందన్నారు మంచు విష్ణు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

India: పాకిస్తాన్ నుండి ప్రత్యక్ష-పరోక్ష దిగుమతులను నిషేధించిన భారత్

Sharmila: రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పుల భారంతో ఉంది-వైఎస్ షర్మిల

థూ.. ఏజెంట్ దూషించి ఇజ్జత్ తీశాడు .. ట్రాక్టర్‌కు నిప్పు పెట్టిన రైతు (Video)

Jagan: రోమ్ తగలబడుతుంటే ఏపీ సర్కారు నీరో చక్రవర్తిలాగా ప్రవర్తిస్తోంది-జగన్ ఎద్దేవా

Alekhya Reddy: కల్వకుంట్ల కవితతో అలేఖ్య రెడ్డి స్నేహం.. భావోద్వేగ పోస్టు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments